ధాన్యం సేకరణలో రైస్మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సంజయ్కుమార్ సూచించారు. చల్గల్ వ్యవసాయ మారెట్లో ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, ర�
MLA Sanjay Kumar | వీర శైవ సమాజ ఆరాద్యుడు, మహనీయుడు బసవేశ్వరుడు(Basaveshwar) అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(Mla Sanjay Kumar) అన్నారు.
Jyotirao Phule | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు(Social philosopher)మహాత్మా జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై సకల జనం కన్నెర్ర జేసింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేయించడంపై మండిపడింది. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర�
రైతుల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తు న్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పదేపదే విమర్శించడమే ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
BRS | తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, మున్సిపాలిటీల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటి వరకు పురుషులు, మహిళలకు కలిపి ఉండగా, ఇప్పుడు జగిత్యాలలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓపెన్జిమ్
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. జననేతకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఉదయం నుంచే పట్టణ, మండల, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు, కార్యకర్త�
జగిత్యాల టౌన్ను మోడల్గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో రూ.41 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదివారం �
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు.