Last Rites | కందనకుంట గ్రామానికి చెందిన ఎదుల రాజేశం కుటుంబాన్ని పెద్దలు కుల బహిష్కరణ చేశారు. అయితే రాజేశం మృతి చెందగా.. అతడి పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్, కుల పెద్దలు హుకుం జారీ చేశారు.
కార్మికుల హక్కులు, చట్టాలను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై నేటి సమ్మె స్ఫూర్తితో మున్ముందు పోరాడి తిరిగి హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జి
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మండలంలో సీఐటీయూ, బీఆర్టీయూ ట్రేడ్ యూనిట్స్ ఒక రోజు సమ్మె పిలుపులో భాగంగా మండలంలో ఆశా, అంగన్వాడీలు, గ్రామపంచాయతీ, హమాలీ కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి చిగురుమామిడి
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్మిక రైతు ప్రజా వ్యతిరేక నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు డిమాండ్ చేశారు.
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
గ్రామంలో నడుస్తున్న బెల్ట్ షాపుల మూలంగా సామాన్య కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వాటిని మూసేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సర్పంచ్ బండారి త్రివేణికి గ్రామయువకులంతా వినతి పత్రం సమర్పించారు.
రెండు నెలల క్రితం కొడిమ్యాల గ్రామపంచాయతీ డ్రైనేజీ లోని చెత్త తీసి రోడ్డుపై వేశారు. కాలనీవాసులు చెత్తను తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు చ�
కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేస్తూ యాజమాన్యాలకు, పెట్టుబడుదారులకు, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్స్ ను జారీ చేయడానికి నిరసిస్తూ ఓదెల మండల కేంద్రంలో గురువారం కార్మికులు తహసీ
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది.
మున్సిపోల్స్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ జరిగింది. మ�
రేగుపండ్లు తెంపుతూ బావిలో పడి ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసిన ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మ