RTC Driver | రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలంటూ రైతన్నలురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు అధికార కాంగ్రెస్ నేతలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా రోడ్డెక్కడంపై ఆర్టీసీ డ్�
ప్రజా పాలన అంటే కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని సైతం కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టడమేనా అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాయికల్ పట్టణంలోని ఎమ్మార్వో ఆఫీసు �
కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ వైఖరి పై కార్మిక లోకం భగ్గుమంది. పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ మృతికి నిరసనగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం టోకెన్ సమ్మె చేపట్టారు.
చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ గ్రామాల్లోని వెనుకబడిన బాలుర సంక్షేమ వసతి గృహాలు (ఎస్సీ హాస్టల్) లో విద్యార్థులు ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా హాస్టల్ వార్డెన్లు మహ
లోయర్ మానేరు జలాశయం పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శ్రీనిద్ మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తూ అలగనూరు చౌరస్తాలో ఆయన బంధువులు, స్నేహితులు సోమవారం ఉదయం ధర్నా చేశారు.
Karimnagar Farmers | కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన బాట పట్టారు.
ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోస.. పోస జమచేసి కు�
వరి, మకల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఓ వైపు కాంటా వేయడంలో జాప్యం చేస్తూ, మరోవైపు తరుగు పేరిట అదనపు తూకం వేస్తూ రైతును నిండా
‘రోహిణీ’ వచ్చేసింది.. సోమవారం నుంచే కార్తె మొదలవుతున్నది.. వానకాలం సాగును ప్రారంభించేందుకు ఇది మంచిరోజని, ఇప్పుడు ఎవుసం ప్రారంభిస్తే రాబడి మంచిగా వస్తుందని రైతులు భావిస్తున్నారు.
‘పొద్దుతిరుగుడు రైతులు పంటను దళారులకు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే నాలుగు రోజుల్లోగా కొనుగోలు చేస్తుంది’ అని ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్రెడ్డి ఆదివారం ప్రకటించారు.
Vemulavada : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి పార్టీ నాయకులను వరసపెట్టి ఆహ్వానిస్తున్నారు.
తమ చిన్న కుమారుడు ప్రణయ్ వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులను కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆహ్వానించారు. సతీసమేతంగా ఆదివారం నాడు కేటీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానప�