ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కల్వచర్ల గ్రామంలో వివాదాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే ఇళ్లు ఉన్నవారికే ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇ
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత పాలనకు ప్రజా కంటక పాలనకు నిదర్శనమని, రామగుండం నియోజకవర్గంలో ప్రజలను వ్యాపారులను బెదిరిస్తూ అక్రమంగా అర్ధరాత్రి కూల్చివేతలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్త�
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత కృషి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. పట్టణంలో మంగళవారం బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ని�
కోరుట్లలో రౌడీషీటర్ల వసూళ్ల పర్వం కలకలం రేపింది. పట్టణానికి చెందిన ఓ నేరస్తుల ముఠా మళ్లీ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్తో నా అనుబంధం ఈనాటిది కాదు.. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కేసీఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు
రామగుండం ముద్దుబిడ్డ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి భారత ప్రభుత్వంలో కీలక అధికారిగా నియమితులై తెలంగాణ గర్వించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందని పలువురు పేర్కొన్నారు.
Laxmi Rajam | ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయి సెంట్రింగ్ కూలీగా మారిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాకు చెందిన లక్ష్మీరాజం 2012లో వీఆర్ఏగా ప్రభుత్వ సర్వీసులో చేరి 11 �
Makkan Singh | రామగుండం ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ ఆయన మాట్లా�
అబ్కారీ శాఖలో అక్రమాల లీలలు వెలుగు చూస్తున్నాయి. తీగలాగితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. మద్యం విక్రయాలకు ప్రభుత్వం టార్గెట్లు పెడుతుండగా, ఇదే అదనుగా కొందరు అధికారులు రెచ్చిపోతూ తమకు కావాల్సిన రీతి
రేషన్ బియ్యం దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఇటీవల ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించి ఒకేసారి సన్నబియ్యం ఇస్తుండడంతో మరింత విచ్చలవిడిగా సాగుతున్నది. ఆదివారం వేములవాడలోని మూతపడిన ఓ రైస్ మిల్లులో ఏ�
కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతీ డివిజన్ లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. 28వ డివిజన్ కిసాన్ నగర్ లో రూ.25 లక్షల నిధులతో చేపడుతు�
బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల ఇన్చార్జిగా ఎల్కపల్లి మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ ను నియమిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కోరుట్ల పట్టణంలోని పీవీ నరసింహరావు పశు వైద్య కళాశాల, వెటర్నరీ యూనివర్సిటీ లో వెటర్నరీ ఫిజియాలజీ విభాగాధిపతి, ప్లేస్మెంట్ ఆఫీసర్ రాధాకృష్ణ పులి కంటి మీరట్లోని ఐఐఎంటీ యూనివర్సిటీలో నిర్వహించిన వైకాన్-