ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులకు ఉచితంగా ప్రభుత్వ ఆరోగ్య వసతిని కల్పించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనపాల వెంకటయ్య డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల చామనపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో స్థానిక సర్పంచ్ వేల్పుల రేవతి నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు ఎందుకు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేముల
ధర్మారం, ఎండపల్లి మండలాల రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కమిటీ నూతన కార్యవర్గాన్ని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం ఎన్నుకున్నారు.
తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా సిరికొండ వెంకట్రావు వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎ�
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు భర్త ముజ్బుర్ రహమాన్ (ఏలూరు పెద్ద బాబు) దర్శించుకున్నారు.
సింగరేణి సంస్థ చివరకు స్కూల్ బస్సులు నడపలేని స్థితికి దిగజారడం ఆందోళన కలిగిస్తోందని, సంస్థ మనుగడను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే తమ నాయకుడు హరీష్రావు నేతృత్వంలో సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బ�
కరీంనగర్ కార్పొరేషన్ లోని 8 వ డివిజన్ అలుగునూర్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ రోజంతా ఉప వాస దీక్షితో నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్లతో శివ సత�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని సీఐటీయూ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికార�
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. విద్యాసంస్థలకు ఆదివారంతో సెలవులు ముగియనుండడం, వానాకాలం వ్యవసాయ పనులు ప్రారంభ
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి శ్రీ కాశీ మహాలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయ కమిటీని సర్పంచ్ అడిగొప్పల రాణి మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు.