Cell Tower | బ్రాహ్మణపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్దంగా ప్రజలకు ప్రాణసంకటంగా మారేందుకు కారణం కాబోతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, గ్రామస్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలనే ఉద్దేశంతో గ్రామసభను ఏర�
నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేస్తే ఉద్యమిస్తామని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పోతు అనిల్ కుమార్ అన్నార�
Iran Israel War | యుద్ధం కారణంగా అబుదాబి ఎయిర్పోర్ట్పై జరిగిన మిసైల్ దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి వాసి గాయపడ్డాడు.
కాంగ్రెస్ పాలనలో అధికారుల నిర్లక్ష్యం మితిమీరుతున్నది. అడిగేవారు లేక ఇష్టారాజ్యం నడుస్తున్నది. మల్యాల మండల కేంద్రం నుంచి గుడిపేట రోడ్డుకు శంకుస్థాపన జరిగి ఏడాదిన్నర గడుస్తున్నా అసలు పనులే ప్రారంభిం�
గోదావరి జలాలు ఎగువకు ఎదురెక్కుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్వైపు పరుగులు పెడుతున్నాయి. లింక్-2లో ఐదు రోజులుగా ఎత్తిపోతలు కొనసాగుతుండగా, ఒక్కో పంపుహౌస్ నుం
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధాగ్ని రగులుతున్నది. నాలుగు రోజులుగా బాంబుల వర్షం కురుస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయ