PRC | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ , డీఏలు ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి బోనగిరి దేవయ్య డిమాండ్ చేశారు.
CP Amber Kishore Jha | జోన్ పరిధిలో ఉన్న గోదావరిఖని వన్టౌన్, రామగుండం, బసంత్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
దొడ్డి కొమురయ్య త్యాగం స్ఫూర్తిదాయకమని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల ఐడీఓసీలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని శనివారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో సీనియర్ ఐఏఎస్ పరికిపoడ్ల నరహరి ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీవీఎం హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వారి ఉచిత మెగా వైద్య శ�
చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో పత్తి పంట సాగు చేసుకునే రైతులకు శనివారం వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు విత్తనాలు పంపిణీ చేశారు. చిగురుమామిడి మండలంలోని ఆరు రైతు వేదికల క్లస్టర్ల రైతులు �
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో వరుసగా ఆహార నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం లేదని సీపీఎం సిరిసిల్ల ప
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్�
తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీ�
కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం బస్సులు లేక గంటల తరబడి పడిగాపులు గాశారు. ఈవీ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో డిపో-2 చెందిన 140 ఈవీ బస్సులను నిలివేశారు.
ఆవిష్కరించిన అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాలకు అధికార మదంతో మళ్లీ ముసుగు వేయించిన చరిత్ర హీనుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఘాటుగా విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో శుక్రవారం ముదిరాజ్ సంఘం ఆధ్వ
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావుకు అవగాహన లేదని, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఇంట్లో బోరు నుంచి వాటర్ను ట్యాంక్పైకి ఎక్కించడం అనుకుంటున్నారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ�
కరీంనగర్ జిల్లాలో సఖీ కేంద్రం, మహిళా సాధికారత విభాగం, చైల్డ్ హెల్ప్లైన్ 1098, బాలల సంరక్షణ, సంక్షేమం, తదితర విభాగాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన 53 మంది వివిధ కేడర్లలో విధులు నిర్వర్తిస్తున్నారు.