రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగంలో సీనియర్ వర్క్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న ఆశ్రఫ్ (50) హఠాన్మరణం చెందారు. ఈ సంఘటనతో తోటి ఉద్యోగులను దిగ్భ్రాంతికి లోనయ్యారు.
వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ వీడియోను రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్�
బీర్ పూర్ మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరి�
గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయానికి రైతులు గురువారం తాళం వేసి అందులో సిబ్బందిని బంధించారు. యూరియా యాప్ తో రైతులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తున్నాదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్
తమ అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తహసీల్దార్ డీ శ్రీనివాస్కు ఆ సంఘం నాయకులు గుర�
చదువు ఒక్కటే మన జీవితాలను మార్చేస్తుందని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ వనజా నాయక్ తెలిపారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన గజ్జల పరుశురాములు ఇటీవల మృతి చెందాడు. కాగా మృతుడి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.
రామగుండం నగరాన్ని పరిశుభ్రం, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఆమోఘమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రెగ్యుల�
Floods రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలను కలిపే పదిర–రామలక్ష్మణపల్లె మానేరు వాగు కాజ్వేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే అదే సమయంలో ఇద్దరు బైకర్లు వరదను పట్టించుకోకుండా వ�
సిరిసిల్లలో ఇటీవల హత్యకు గురైన నేత కార్మికుడు వెంగల వెంకటేశం కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. ఒక వ్యూహాత్మకంగా.. పకడ్బందీగా ప్లాన్తో హత్య చేసిన విధానం, ఆపై ఏమీ ఎరగనట్టు ప్లే చేసిన డ్రామాల�
కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బరితెగిస్తున్నది. అధికారం చేపట్టిన ఐదు నెలలకే తమ అసలు రూపం చూపుతూ.. దాడుల విష సంస్కృతి తెరపైకి తెస్తున్నది. ప్రత్యర్థి పార్టీలు.. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలే లక్ష్యంగ
‘మీ అందరికీ ఇచ్చే మాట ఒకటే. నేను ఏదో దూరంగా ఉన్నానని అనుకోకండి. మీరందరూ నా గుండెకు దగ్గరగా ఉన్నరు. ఏ చిన్న కష్టం ఉన్నా.. ఏ అవసరం ఉన్నా.. అధికారం ఉన్నా, లేకున్నా తప్పకుండా మీకు తోడుంటా. అండగా నిలబడతా’ అని సిరిసి
కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వర�