బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదని, బీసీ బిల్లుకు పూర్తి వ్యతిరేకమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ ర�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పడాల రాజమల్లు గుండెపోటుతో ఇటీవల మృతిచెందాడు. కాగా వారి కుటుంబానికి మిలీనియం ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు పది వేలు నగదు ఆర్థిక సాయాన్ని వారి కుటుంబానికి శనివారం అ
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్
గ్రామ పంచాయతీ కార్మికులకు ఉరితాడులా ఉన్న జీవో నంబర్ 51ని సవరించాలని, మల్టీ పర్సస్ వర్కర్ విధానం రద్దు చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, మండల గౌరవ అధ్యక్షుడు పు
బలహీన వర్గాలకు చెందిన బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ పేరుతో మోసం చేస్తుందని, బీసీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ�
సగరుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కరీంనగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షుడు దేవునూరి శ్రీనివాస్ సగర కోరారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితెల ప్రణవ్బాబును సగర సంఘం నాయకులు
రామగిరి మండల సమాఖ్య కార్యాలయం సమీపంలోని సెంటినరీ కాలనీ డీఆర్డీఏ, టీజీఎస్ఇఆర్ఎఫ్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన దారుణ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. 24 గంటల్లోనే హత్య నిందితులను అరెస్ట్ చేసి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా దగా చేయడంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు శుక్రవారం నిరసనలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు.
Digital Skills | జిల్లాలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల పై ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి కె. రాము సూచించారు.
రామగుండం నగర పాలక సంస్థ లో మరో ఆపరేషన్ జరగబోతుంది. త్వరలో ఆపరేషన్ అశోకనగర్ కు సిద్ధమవుతోంది. గోదావరిఖని నగరంలోని లక్ష్మీనగర్ స్వతంత్ర చౌక్ (పాత పోస్టాఫీసు) నుంచి అశోక్ నగర్ మజీద్ వద్దకు ఉన్న గల్లీలో రోడ్ల
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్తు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలని శుక్రవారం కోరుట్ల ఏరియా ఆసుపత్రి ఉద్యోగులు భోజన విరామ సమయంలో ప్లకార్డులతో నిరసన
బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించటంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ బీసీ సంఘం కో -ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల�