మొంథా తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. గంగాధర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివ�
మొంథా తుఫాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.25వేలు, పత్తికి రూ.50వేల నష్టపరిహారం చెల్లించా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశ�
యువతలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకే రన్ఫర్ యూనిట్ లాంటి కార్యక్రమా లు దోహద పడుతాయని ఎస్పీ మహేశ్ బీ గితె అన్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్దేనని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాల�
ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
సర్కారు వైఫల్యం కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆ
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకు ఆగమవుతున్నది. వరుస కష్టాలతో తల్లడిల్లాల్సి వస్తున్నది. కరెంట్, సాగునీటి, యూరియా సమస్యల నుంచి ఎలాగోలా బయటపడి పంటలు పండిస్�
విధి నిర్వహణలో భాగంగా గత 44 సంవత్సరాలుగా కత్తెరమల్ల కనుకయ్య విద్యార్థులకు చేసిన సేవలు అమోఘమని షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నాగుళేశ్వర్రావు అన్నారు.
మొంథా తుపాన్ వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని తిమ్మాపూర్ బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరా చారి, బీజేపీ నాయకుల తో శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
మల్లాపూర్ మండల జేసీబీ ఓనర్స్ యూనియన్ అసోషియేషన్ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
పెగడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. జతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది.
ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్-2025 కార్యక్రమ�
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ ఉత్సాహకంగా సాగింది. మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి నర్సింగాపూర్ వరకు ఉదయం 7 గంటలకు ని�
తుఫాన్ కారణంగా చేతికి వచ్చిన పరిపంట పూర్తిగా నేలపాలు కావడంతో రైతన్నలు కన్నీరు పర్యంతమవుతున్నారని, ప్రతీ పంటకు ఎకరా రూ.30వేలు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.