వీర్నపల్లి మండలం సీతారంనాయక్ తండాకు చెందిన భూక్యా రాంరెడ్డి (ఐపీఎస్) పెద్దపల్లి డీసీపీగా నియమితులయ్యారు. హైదరాబాద్ సీఐడీ ఎస్పీగా పనిచేస్తున్న రాంరెడ్డిని పెద్దపల్లికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్�
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెల్త్ సూపర్వైజర్ రోజా సూచించారు. సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శుక్రవారం గర్రెపల్లి పీ హెచ్ సీ డాక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంల�
ప్రస్తుతం సమాజంలో ఉద్యోగాలు బాగానే ఉన్నాయని, అవకాశాలు చాలా వస్తాయని, వాటిని అందుకునే విధంగా ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్ ను సొంతం చేసుకోవచ్చని ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, పెద్దపల్లి మాజీ ఎ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యా
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జన జ్ఞాన వేదిక సైన్స్ టాలెంట్ టెస్ట్ కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.
భావి భారత పౌరులుగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గోదావరిఖని ఎల్బీనగర్ గల ఇండో అమెరికన్ పాఠశాలలో శుక్రవారం నషా చోడ్ భారత్ కార్యక్రమంలో భాగంగా మె�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ సన్మానించారు. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ పాఠశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు ర�
సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు.
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిస
పట్టణాభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కోరుట్లలో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ అధికారులు, మ�
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి, ని
టెన్త్ ఆన్సర్ పేపర్స్ అమ్ముకున్న బాగోతం బట్టబయలైంది. విచారణలో భాగంగా అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని నిక్కచ్చిగా వ్యవహరించి, లెక్క తేల్చడంతో కలవరం మొదలైంది. ఈ వ్యవహారంలో అడుగడుగునా నిబంధనలు బేఖాతర
మన కరీంనగర్లో ఆటో షో రేపటి నుంచే మొదలు కాబోతున్నది. అంబేద్కర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్పో, శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ముగియనున్నది. సం�