రామగుండంలో ఎక్కడ కూడా యాచకులు కనిపించవద్దనీ, ఆ దిశగా సమష్టిగా కృషి చేద్దామని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ పిలుపునిచ్చారు. స్మైల్ ప్రాజెక్టు నిర్వాహక సంస్థ శ్రీ వినాయ
రామగుండం నగర పాలక సంస్థలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులు, మెప్మా �
గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరుకు ప్రచారం ముగిసింది సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో పూట పోటీగా అభ్యర్థులు ప్రచార సాధనాల ద్వారా హోరోత్తించారు.
అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కి వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని రాష్ట్ర మాజీ �
మొగుళ్లపల్లి మండలంలోని కాసులపహాడ్ గ్రామ సర్పంచ్గా కుర్మ అయిలయ్య సగర ఎన్నికయ్యారు. కాగా తెలంగాణ రాష్ర్ట సగర సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు నలుబాల భిక్షపతి సగర, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు �
పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ లో స్వతంత్ర అభ్యర్థి పరికిపండ్ల రాము బుల్లితెర నటులతో చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. కార్తీకదీపం ఫేమ్ వంటలక్క గ్రామంలో శుక్రవారం వీధి వీధిలో తిరిగి స్వతంత్ర అభ్యర్థి ప�
ఈ రోజుల్లో స్నేహితుడంటే మందు కొట్టామా.. ఉదయానికల్లా మర్చిపోయామా..? అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఒక ప్రాణ స్నేహితుడు చనిపోతే అతడి కుటుంబానికి బాసటగా నిలిచిన వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు అయోమయంలో పడుతున్నారు. ప్రచారానికి చివరీ రోజు కావడం తో శుక్రవారం తంగళ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ న�
తంగళ్ళపల్లి మేజర్ గ్రామ పంచాయతీ (Panchayathi Elections) సర్పంచ్గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థిన అంకారపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహకారంతో గ�
Jagtial : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మెట్పల్లి (Metpally) మండలంలో 9 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎనిమిది చోట్ల ఎన్నికయ్యారు.
Panchayat Elections : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అధ్యర్థులు 31 మంది సర్పంచ్లుగా గెలుపొందారు.
Vemulawada : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మరణించిన వ్యక్తి గెలుపొందారు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి (Cherla Murali) భారీ తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు.
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డ�
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�