ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం �
శాతవాహన యూనివర్సిటీలోని 25 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా స్థానచలనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీసీ అమెరికా పర్యటనకు వెళ్లగా, వారు తమ బ
యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని రాత్రీ పగలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఈ చిత్రం!
పంటలకు ఇన్సూరెన్స్ చేయిస్తామని, మంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక నట్టేట ముంచిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. రైతు డి�
ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు. ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని, సీజనల్ వ్యాధులు ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పల
సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జగిత్యాల పట్టణంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం శాశ్వత బియ్యం దాతల �
వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో గణపతి నవరాత్రులలో భాగంగా ఆదివారంప్రత్యేక పూజలు చేసి, మహా అన్నదానాలు చేశారు. వల్బాపూర్ గ్రామం శివాలయం, వీణవంకలో గౌడసంఘం ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి, మహాన్�
గ్రామాల్లో పనిచేస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి చేస్తారనే సమాచారంతో స్థానిక ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీసులు మండల వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలను ఆ
తము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దని పలువురు దళిత కుటుంబాలు అదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో సర్వే నెంబరు 318, 49లో ఎకరం భూమిని దాదాపు 70సంవత్�
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నార
రామగుండం నగర పాలక పరిధిలో ఆశావహులకు ఈయేడు వినాయక చవితి కలిసి వచ్చింది. నిరుడు వినాయక చవితి అప్పుడు ఎక్కడ చందాలు అడుగుతారోనని తప్పించుకొని దూరం దూరంగా ఉన్న మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, వివిధ పార్టీల నాయ�
అనారోగ్యం బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలంలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రమేష్ కూతురు అక్షరను ఆదివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజ�
చిగురుమామిడి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి సదాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17న నిర్వహించే ఈ కార్యక్రమానికి మండలంలోన�
అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంటాల సంకీర్తనను పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.