Jagtial : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మెట్పల్లి (Metpally) మండలంలో 9 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎనిమిది చోట్ల ఎన్నికయ్యారు.
Panchayat Elections : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అధ్యర్థులు 31 మంది సర్పంచ్లుగా గెలుపొందారు.
Vemulawada : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మరణించిన వ్యక్తి గెలుపొందారు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన చెర్ల మురళి (Cherla Murali) భారీ తేడాతో సర్పంచ్గా విజయం సాధించారు.
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డ�
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకు�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి �
గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్రంలో మొదటి విడత గురువారం జరగగా వేములవాడ పట్టణంలోని ప్రధాన వీధులు నిర్మానుష్యాన్ని తలపించాయి. దాదాపు రెండు సంవత్సరాల ఆలస్యంగా గ్రామపంచాయతీ పాలకవర్గానికి ఎన్నికలు నిర్వహిం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే వారిని గెలిపించాలని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి గ్రామాల్లో ఎన్నికల ప్�
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో పురుషుల పొదుపు సమితి సభ్యుడు మొలుగూరి లోకేందర్ ఇటీవల మృతి చెందాడు. కాగా ఆ కుటుంబానికి రూ.52 వేల సమితి అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడిశాల శ్ర�
పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంపీడీవో మెరుగు శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక శ్రీ లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్లో ఎంపీడీవో మెరుగు శ్రీధర్ ఆధ్వర్యంలో సర్పంచ్, వార్డుమెంబర�
రాష్ట్రంలో వారం రోజుల పాటు ఊహించని చలి ప్రభావం ఉంటుందని ఇటీవలనే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ మేరకు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చల�
తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా
ఇక్కడ చెత్త డబ్బాల తీరు చూశారుగా.. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదండీ.. మన రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలోనే.. అది కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రక్కనే.. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇటీవల ఇలాంటి డస్ట
‘హలో తమ్ముడు.. బాగున్నవా.. నేను మన ఊరు సర్పంచిగా పోటీ చేస్తున్న.. మీ నాయన నాకు బాగా దగ్గర. అన్ని విషయాలు మీ బాపుతో మాట్లాడిన.. ఎలాగైనా రేపు ఉదయం కల్లా ఊళ్లో ఉండాలి.. ఓటు వేసిన తర్వాత తీరిగ్గా వెళ్లిపోతువు గనీ.. ప�
డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్లో కొనసాగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా ప్రశా�