పవిత్ర పర్వదినం శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీ, రామగుండం, ఎన్టీపీసీ తదితర ప్రాంతాల్లో మాంసం దుకాణాలు మూసివేసి ఉంచాలని న�
గురువారం ఉదయం కురిసిన తేలికపాటి వర్షానికే గోదావరిఖని నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రం లక్ష్మీనగర్లో రోడ్లు వాగులను తలపించాయి. వరద నీరు ఎక్కడికి అక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బంద�
చిగురుమామిడి మాజీ జడ్పీటీసీ, జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చెందాడు. చాతిలో నొప్పి రావడంతో కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద�
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 సరికొత్త బొగ్గు రవాణా రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 13,024 టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించారు.
12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో తెచ్చిన కష్టాలను ప్రతీ ఒక్కరూ యాదికి తెచ్చుకోవాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస�
సింగరేణి సంస్థ ఆర్జీ-3 ఏరియాలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏపీఏ డివిజన్)లో గురువారం తెల్లవారుజామున ఎయిర్ ట్యాంకర్ పేలడంతో ఐదుగురు కార్మికులు గాయపడినట్లు తెలిసింది.
RTC Bus | ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు రోడ్డు విస్తరణ ముమ్మరంగా పనులు చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ హరీష్ సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన మూలమలుపు వద్ద బస్సును మలుపుత�
అక్రమంగా జారీ చేసిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆ రెండు గ్రామాలకు చెందిన రైతులు బుధవారం మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
వేములవాడ పట్టణ శ్రీకృష్ణ యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఇందులో అధ్యక్షుడిగా దర్ర మల్లేశం, ఉపాధ్యక్షుడిగా మామిండ్ల బాలయ్య, కోశాధికారిగా మారవేణి మల్లయ్య, సలహాదారులుగా �
రోడ్డు విస్తరణ పనులకు గ్రామస్తులు సహకరించాలని కరీంనగర్ ఆర్డీవో షర్మిల గ్రామస్తులను కోరారు. చిగురుమామిడి మండలంలోని ముల్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డు విస్తరణకు సంబంధించిన అంశాలపై మంగళవారం స
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ మార్పు కోసమే ఢిల్లీలో సీపీఐ బహిరంగ సభను నిర్వహించినట్లు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, రైతు సంఘం మండల ప్రధాన కార్యదర్శి గోలి బాపిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ము
పెద్దపల్లి జిల్లా ఓదెల సదాశయ ఫౌండేషన్ సభ్యులను వాసన్ ఐ బ్యాంకు యాజమాన్యం మంగళవారం సన్మానించి మెమొంటోలను అందజేశారు. 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం వాసన్ ఐ బ్యాంక్ సీనియర్ మేనే�
పూజ గదిలో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి, దుస్తులు, నగదు పూర్తిగా దగ్ధమయ్యాయయి. ఈ సంఘటన మంగళవారం మానకొండూరులో చోటుచేసుకుంది.