బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం కరీంనగర్ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాయి. �
కరీంనగర్ను చెత్త రహిత నగరంగా మార్చాలని పలు ప్రాంతాల్లో ఉన్న చెత్తను పోగు చేసే డంపర్ బిన్స్ స్థానాల్లో అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల కిందట అప్పటి పాలకవర్గం నిర్ణయించింది. అం�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన బర్త్డే సందర్భంగా ప్రభుత్వ విద్యార్థులకు అధునాతన బోధన అందించాలనే సంకల్పంతో అరుదైన కానుక అందజేశారు. ఇప్పటికే సిరిసిల్ల గీతానగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత ప�
అభిమాన నాయకుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిపారు. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు హంగూ ఆర్భాటల�
రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
Jagtial : 'అగ్నివీర్' రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని అబుధాబీ నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని ఓ తల్లి 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించింది.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూపు నారాయణపేట గ్రామ శివారులోని మానేరు చెక్ డ్యాంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు చెక్ డ్యాం నీటిలో ఈత కొట్టడానికి చేలిక ఆదిత్య, యశ్వంత్ ఇద్ద�
రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతామని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బుర్ర మధురవ్వ కుటుంబానికి న్యాయం జరగాలని సుందరగిరి ప్రధాన రహదారిపై బంధు�
పాలకుర్తి తహసీల్దార్ సునీతపై ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ బీ రాములు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు తనిఖీ చేశారు.
భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.
చిగురుమామిడి మండలంలోని సుందరగిరి గ్రామంలో ఎలుక పెళ్లి కనకరాజు, ఎనగందుల నవ్య ఇటీవల మృతిచెందారు. కాగా వారి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు, వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబా�
ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ బాధ్యత వహించాల
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ(టీజీ పీఈ జేఏసీ) ఆధ్వర్యంలో కరీంనగర్ సర్కిల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి 14 వ ర�
వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వ�