సీఎం రేవంత్రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి (Jagadish Reddy) అన్నారు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్�
‘రైతాంగానికి నీళ్లు ఇవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును మాకు అప్పగించండి.. 3 రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు.
కాంగ్రెస్కు నీళ్లవ్వడం చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగిస్తే మూడు రోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
నీతి నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యం కమ్యూనిస్టు యోధుడు దొడ్డ నారాయణరావు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సీపీఐ సీనియర్ నాయకుడు, స్వాతంత్ర్య సమర య�
‘రాధాకృష్ణా..! మీ బెదిరింపులు, మీ బ్లాక్మెయిల్తో మీ స్టూడియోకి పిలిపించుకొనే ప్రముఖులతో మీరు ప్రవర్తించే తీరు, మీ జుగుప్సాకరమైన ప్రవర్తన, మీ ప్రశ్నించే విధానం మీ మరుగుజ్జుతనానికి, మీ అహంకారానికి నిదర్�
రాష్ట్రంలో కమీషన్లతో పాటు పోలీసు రాజ్యం నడుస్తోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఒక్క రూపాయి అభివృద్ధి కూడా జరగలేదన్నా
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లతోనే కాలం గడుపుతున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గ
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 5న ఉదయం 10 గంటలకు యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, ఎన్
మీడియా ముసుగులో కొంతమంది స్లాటర్ హౌస్లు నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాలను హననం చేసే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మీడియా ముసు�
సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ జీఓకు దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఫిబ్రవరి తొలి వారంలో పెద్దగట్టు (Peddagattu) లింగమంతుల సామి జాతర కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ జీఓ విడుదలైంది. నాలుగు నెలలు పూర్తి �