Jagadish Reddy | బాల్కసుమన్ ఎవరో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో వ్యక్తిగతంగా ఏదో అన్నడని చెప్పి.. దాన్ని వీళ్లు ఎక్కడో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ పట్టుకొచ్చినట్టు ఓ ఉద్యోగస్తుడిని భయపెట్టించి నకిలీ
కాంగ్రెస్తో ఫిక్సింగ్ చేసుకొని పవన్కల్యాణ్ కొత్త డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం పార్టీ యువనేత �
Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప మాకు ఇందులో ఇంకోటి కనిపిస్తలేవన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
పాలకపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి రూపొందించ�
అన్ని రకాల పరీక్షలకు ఒకేచోట పరిష్కారం దొరికేలా యాప్ రూపొందించడం అభినందనీయం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుపై సీమాంధ్ర పాలనలో ఉన్న మాదిరిగా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలిగ
Jagadish Reddy | రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరీ పై పెను భారం పడే పథకానికి ప్రభుత్వం అంగీకరించడం దారుణమని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ గూం డాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. శు
Jagadish Reddy | పోలీసులు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరుగుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డాగా మారాయని విమర్శించారు.
Jagadish Reddy | కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు ది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యే నని , మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.
Telangana Formation Day | జూన్ 6 న కౌలాలంపూర్లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొంటున్న కార్యక్రమ బ్రోచర్ను ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు.
జిల్లాలో మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని, మంత్రులకు కమీషన్లు ఇచ్చేందుకే మిల్లర్లు తరుగు పేరుతో రైతుల నుంచి ధాన్యం కటింగ్ చేసి దోచుకుంటున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర�
Jagadish Reddy | ఉద్యమ సమయంలోనే కేసీఆర్ జిల్లాలో ఊరూరు తిరిగి కష్టాలు చూశారు. అందుకే అప్పుడే కేసీఆర్ నల్లగొండపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని భావించారు. అందుకే ప్రత్యేక విజన్తో కేసీఆర్ జిల్లాను అభివృద్ధి చేశార.
అజ్ఞానుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, ప్రజా సమస్యలను పకదారి పట్టించడ�