ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�
తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని ఈ విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్నరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
అరాచకాలతో అభివృద్ధి జరగదని, సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గుండగ�
కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని, కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని చూస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మ
నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైందని, మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే �
Suryapet | సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. 9వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి కాలువలో పారేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్�
తెలంగాణ ఏర్పాటుకు ముందు మెరుగైన వైద్యం కోసం పేద, మధ్య తరగతి జనం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కార్పొరేట్ వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేసి అప్పులపాలయ్యేవారు.
తెలంగాణ ఉద్యమ సారధి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమ�
ప్రజల్లో వ్యతిరేకతతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ పెరిగిపోతుందని దాని ఫలితమే నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు, పోలింగ్ బూత్ల ఆక్రమణ అని మాజీ మంత్రి
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకుడు, కుంచమర్తి గ్రామ మాజీ సర్పంచ్ మన్నె లక్ష్మీనర్సయ్య యాదవ్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక�
కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే అధికారంలోకి వచ్చి రెండేండ్లు అయినా ఏం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నా యకులు ఏం చెప్పి ఓట్