సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిని విమర్శించే స్థాయి గొర్రెలు, మేకల పెంపంకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుకు లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా నాయకుడు, పీఏసీఎ�
Jagadish Reddy | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోటా శ్రీనివాసరావును రేవంత్ రెడ్డి (Revanth Reddy) మించిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవాచేశారు. సోనియాగాంధీ అవార్డు గ�
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రస్తుతం ద్రోహులే పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉప్పల్లోని మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్వీ సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమ నేపథ�
‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే.. మన పొలాల్లో గోదావరి నీళ్లు పారాలంటే మళ్లీ కేసీఆరే రావాలి..మనమందరం ఆ దిశగా పనిచేయాలి’ అంటూ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఆకలి, ఉద్యోగాల ముచ్చట మరిచి మ
భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు శనివారం ఉదయం 10 గంటలకు ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్లోని వీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్నారు.
వరద జలాల పేరిట గోదావరిని కొల్లగొట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కమిటీని తెరపైకి తెచ్చారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే, ఆయన అ�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనేదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఫీలవుతున్నాడు.. తిప్పి తిప్పి కొడితే నువ్వు కూడ
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలను నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ ఏర్పా�
Jagadish Reddy | మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్లో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు గొట్టెముక్కల సతీశ్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో కాకుండా హోటల్లో బసచేసి అక్కడ ఏపీ సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ వాదులు భయపడుతున్నదే నిజం అవుతున్నదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తెలంగాణ హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఏపీకి దారాదత్తం చేస్తున్నదని విమర్శించారు.
: ‘గతంలో చాలాసార్లు చెప్పిన... ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన, ఇప్పుడు మళ్లీ చెప్తున్న.. నీళ్లు ఎలా ఇవ్వాలో కేసీఆర్ను అడిగి తెలుసుకో.. లేదంటే ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించు.. మ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎ స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.