చంద్రబాబు అంటేనే అబద్ధ్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అనే విషయం మరోసారి రుజువు అయిందని.. మహానాడులో హైదరాబాద్ అభివృద్ధ్ది తనతోనే జరిగిందని బాబు చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిరంగాల్లో విఫలమై అవినీతిలో మాత్రం అత్యంత ప్రగతిని సాధించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తున్నదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఇందులో సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు.
Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు ఎవరి దోపిడీ వాళ్లదేనని అన్నారు. ఐకేపీ క
కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ను ఓడించి తప్పుచేశాం అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నదని చెప్పా�
‘ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తితో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం కుప్పకూలి మూడు నెలలు అవుతున్నది. ఇప్పటివరకూ అందులో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను బయటకు తీయలేకపోయారు. ఆ పనుల్లో ఏం జరిగిందో చెప్పే పరిస్థి
Jagadish Reddy | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన పేరును ఉచ్ఛరించలేదన్న కారణంతో సీఎం రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే ఆయన పేరు �
‘ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చెప్పిన ప్రతి మాట అక్షరసత్యం. ఆయన ఎవరినీ దూషించలేదు. ఏ ఒక్కరి పేరు ఎత్తలేదు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం సభకు తరలివచ్చిన జనాన్ని చూసి బెంబేలెత్తుతున్నరు.
మేడారం జాతరను తలపించేలా ఎల్కతుర్తి సభ ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ 25 ఏండ్లు పూర�
KCR | కేసీఆర్ తెలంగాణ జాతి పిత పాటను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసంలో విడుదల చే�
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన రైతుల ఎడ్లబండ్ల యాత్రకు ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తున్నది.
KTR | మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి” తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.