Jagadish Reddy | ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో గారేకుంట తండా వద్ద ఎండిన వరి చేనును మేస్తున్న గోర్లు, మేకలను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చలించిపోయారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు మమ్మల్ని కడుపుల పెట్టుకొని చూస్తే.. క�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రులు హ�
ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలుపెట్టకుండా ఒక నేత ఒత్తిడితో ఆదరాబాదరాగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
Jagadish Reddy | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చ
తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చె�
కేసీఆర్కు జేజేలు
ఘనంగా జన నేత జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
కేక్ కటింగ్లు.. మొక్కలు నాటిన నేతలు
రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
గుట్టలో కేసీఆర్ పేరు మీద మాజీ మంత్రి జగ�
మోసం చేసిన కాంగ్రెస్పై తిరుగుబాటు తప్పదని, ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ప
శాసనసభ చరిత్రలో ఫిబ్రవరి 4 చీకటిరోజు అని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో దాదాపు 75-80% ప్రజల ప్రధాన అంశాలపై చర్చ పెడుతున్నట్టు ప్రకటించి సభపెట్టిన నిమిషంలోనే వాయిదా వేయడం దారుణమని పేర్�
రామగిరి, హాలియా, భువనగిరి అర్బన్, ఆలేరు టౌన్, నేరేడుచర్ల, జనవరి 31: మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ఇటీవల ముగియగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇన్నాళ్లు సేవలు అందించిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస�
Jagadish Reddy | నల్లగొండ కుక్క మూతి నేతలకు మేం భయపడం. తెలంగాణ రాష్ట్రం రైతాంగం మద్దతుతో ఏర్పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
ఏడాది కాలం తర్వాత తొలి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తన ప్రసంగాన్ని మెల్లమెల్లగా మొదలు పెట్టి ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేశారు. సుతి
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో(Congress) ఏడాది గడిచినా హామీలు అమలుకాలేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )అన్నారు.
Jagadish Reddy | నల్గొండ జిల్లా మంత్రికి దోచుకోవడం, దాచుకోవడమే సరిపోతుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రైతులను మోసం చేస్తూ మిలర్ల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా రైతులను వెయ్యి కోట్ల వరకు మోసం చ
పెత్తందారులకు కాంగ్రెస్ నేతలు వారసులైతే, తాము తిరగబడే వారికి వారసులం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ప్రభుత్వంపై ప్రజలు ఎకడికకడ తిరగబడుతున్నారని త�