Jagadish Reddy | నల్గొండ జిల్లా మంత్రికి దోచుకోవడం, దాచుకోవడమే సరిపోతుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రైతులను మోసం చేస్తూ మిలర్ల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా రైతులను వెయ్యి కోట్ల వరకు మోసం చ
పెత్తందారులకు కాంగ్రెస్ నేతలు వారసులైతే, తాము తిరగబడే వారికి వారసులం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు. గ్రామసభల్లో ప్రభుత్వంపై ప్రజలు ఎకడికకడ తిరగబడుతున్నారని త�
Jagadish Reddy | ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా రైతు మహాధర్నా చేపట్టి తీరుతామని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
భోగి మంటల్లో చెడు ఆహుతై మంచి ఉదయించాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అందరి చెడు ఆలోచనలు భోగి మంటల్లో బూడిదవ్వాలని, సరికొత్త ఆలోచనలు, అభివృద్ధితో ముందుకు సాగాలని ఆకాంక్ష�
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొన్నది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్�
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతోపాటు రైతు రుణమాఫీ, రైతుభరోసా మోసాలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే రైతు భరోసా కుదింపుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు కొద్దిరోజులుగా ఆ�
రైతు భరోసా విషయంలో మాట తప్పిన రేవంత్రెడ్డిపై రైతుల ఆగ్రహాన్ని దారి మళ్లించేందుకే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపించారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణభవన్లో సోమవ�
2025 కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
‘రేవంత్రెడ్డీ.. తెలంగాణ నీ జాగీరా?.. కొడంగల్ నీ జాగీరా.. భూమి ఇయ్యనంటే జైల్లో పెట్టేందుకు నువ్వెవరు? నియంతవా? చక్రవర్తివా?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిప�
Jagadish Reddy | ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్ రెడ్డి అన్నారు. ఎంత తప్పించుకున్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశార�