రవాణా రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిషరించి, ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ జేఏసీ కోరింది. గురువారం హైదరాబాద్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను కలిసిన �
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల �
దేశవ్యాప్తంగా విద్యుత్తు కోతలు ఉంటే, తెలంగాణలో మాత్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. కేసీఆర్ మార్గ నిర్దేశంలో ఎని�
అమరావతి : ఏపీలో పీఆర్సీ జీవోల అమలుపై చర్చించేందుకు ఇక తమ నుంచి ఎలాంటి ఎదురుచూపులు ఉండబోవని పీఆర్సీపై ప్రభుత్వం వేసిన సంప్రదింపు కమిటీ సభ్యులు, మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశా
అమరవాతి : ఆంధ్రప్రదేశ్లో పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)పై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం మరోసారి ఈరోజు చర్చలకు ఆహ్వానించింది. మధ్యాహ్నాం 12 గంటలకు సచివాలయానికి రావాలని మంత్రుల కమిటీ పీఆర్సీ సాధన సమితి న�
అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగబోరని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆర్టీసీ నే�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
అమరావతి : ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం అవుతుండగా సమ్మెను ఆపాలని ప్రభుత్వం విఫల యత్నం చేస్తుంది. పీఆర్సీపై మరోసారి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నాం 12 గంటలకు చర్చలకు రావాలని జీడీపీ కార్యదర్శి శశిభూషణ్క�
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఎడతెరపి లేకుండా కసరత్తు చేస్తుంది. ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా ఆర్థిక శాఖాధికారులు, మంత్రులతో �
ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని రైతు జేఏసీ నాయకులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, రైతు సంఘ నాయకులు పల్లెపు వెంకటేశ్, దేవారాం, �