గురుకుల పనివేళలను ప్రభుత్వం వెంటనే మార్చాలని గురుకుల సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్, నరసింహులు గౌడ్, గణేశ్, భిక్షంయాదవ్, వేదంతాచారి ఆదివారం సంయుక్త ప్�
రామగుండం థర్మల్ ప్లాంట్ను టీజీ జెన్కో ద్వారానే నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ ఎదుట భోజన విరామ సమయంల�
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు కొత్త ఎంప్లాయిస్ హెల్త్ సీమ్ (ఈహెచ్ఎస్)ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చించి �
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ స్పష్టం చేసింది. షరతుల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేల చొప్పున వెంటనే అమలు చే�
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్
సమస్యల పరిష్కారం కోసం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాలు (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు శనివారం హైదరాబాద్లోని ఇందిరాచౌక్ వద్ద మహా ధర్నా చేశారు. సిరిసిల్ల నుంచి నేతన్నలు వందలాదిగా కదిలారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటోలో తగినంత ప్రయాణికులు లేకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల
రవాణా రంగ కార్మికుల సమస్యలు వెంటనే పరిషరించి, ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర మోటర్ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్ జేఏసీ కోరింది. గురువారం హైదరాబాద్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ను కలిసిన �
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల �