Green forest | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలేనిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది.
Statues | తరాలు మారుతున్నా కొద్దీ కొత్త తరాలకు గొప్ప వారి జీవితాలు, వారి త్యాగాలు, వారు చేసిన పనులు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో వారి అభిమానులు, సంఘాల ఆధ్వర్యంలో మహానీయుల విగ్రహాలు(statues) ప్రతిష్టిస్తారు.
డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు పనులు వెంటనే ఆపాలని రైతు జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మిడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రిలే నిరాహా�
ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు చేయడంపై పోరాటాలు కొనసాగిస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. డంపుయార్డుకు
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. శనివారం నాటికి రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మా�
డంపింగ్ యార్డుతో ప్రజల పచ్చని బతుకులు ఆగం చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డు హఠావో- గుమ్మడిదల బచావో నినాదాలతో రిలే నిరాహార దీక్ష మార్మోగింది.
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకునే వరకు పోరాటాం ఆపమని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు. డంపింగ్యార్డు ఏర్పాటు పనులు ఆపాలంటూ గుమ్మడిదలలో రైతు, మహిళా జేఏసీ నాయకులు, �
డంపింగ్యార్డును ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పచ్చని పంటపొలాలను నాశనంచేసి భావితరాల జీవితాలను బుగ్గిపాలు చేయవద్దంటూ ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్�
విద్యుత్శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు (సబ్ స్టేషన్ల నిర్వాహకులు) మూకుమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర జేఏసీ నాయకుల కన్వర్షన్ యాత్రను మహబూబ్నగర్ నుంచి ప్ర