ప్యారానగర్ డంపింగ్యార్డును వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారానికి 86వ రోజుకు చేరాయి.
‘ఫొటోల కోసమైతే మేం చర్చలకు రాం.. మా డిమాండ్లపై ఏదో ఒకటి తేల్చుతామంటేనే చర్చలు’ అన్న ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో జేఏసీతో సర్కారు జరపాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. జేఏసీ నేతల అభ్యంతరాలు, అసంతృప్త�
గిరిజన యువతకు ఇప్పటికే మంజూరైన ట్రైకార్ రుణాలు రూ.219 కోట్లను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మాసబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను సోమవారం ముట్టడించింది.
ఆర్టీసీలో సమ్మె జరిగే సూచనలు మెం డుగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మిక సం ఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులకు యాజమా న్యం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో సోమవారం ఆర్టీసీ క్రాస్రోడ్లోని లేబర్ ఆఫీసులో 7 కార్మిక స
Dumping Yard | ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దుచేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో అనంతారం కుర్మ సంఘం సభ్యులు 55వ రోజు రిలే నిరా�
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు (Pyaranagar Dumping Yard) ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళ�
ప్రభుత్వం ఎంతో ఊరించిన రాజీవ్ యువవికాసం పథకం యువతను ఉసూరుమనిపిస్తున్నది. కొత్తవారికే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న 7.44 లక్షల మందికి అవకాశం ఇవ్వడంలేదు. నిరుద్యోగ యు�
Green forest | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా నర్సాపూర్లో చేపట్టిన రిలేనిరాహార దీక్ష ఆదివారం నాటికి 19వ రోజుకు చేరుకుంది.
Statues | తరాలు మారుతున్నా కొద్దీ కొత్త తరాలకు గొప్ప వారి జీవితాలు, వారి త్యాగాలు, వారు చేసిన పనులు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో వారి అభిమానులు, సంఘాల ఆధ్వర్యంలో మహానీయుల విగ్రహాలు(statues) ప్రతిష్టిస్తారు.
డంపింగ్ యార్డు రద్దు చేయకుంటే స్థానిక ఎన్నికలను కూడా బహిష్కరిస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు పనులు వెంటనే ఆపాలని రైతు జేఏసీ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మిడిదల, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం రిలే నిరాహా�
ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటు చేయడంపై పోరాటాలు కొనసాగిస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. డంపుయార్డుకు
ప్యారానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో రిలే నిరాహార దీక్ష కొనసాగుతున్నది. శనివారం నాటికి రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మా�