అమరావతి : ఏపీలో జిల్లాల పునర్విభజన విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిళ్లకు లొంగబోరని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో ఆర్టీసీ నే�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ల్లో పీఆర్సీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. పీఆర్సీ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న పరిణామాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది . పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఈ రో�
అమరావతి : ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధం అవుతుండగా సమ్మెను ఆపాలని ప్రభుత్వం విఫల యత్నం చేస్తుంది. పీఆర్సీపై మరోసారి ఈరోజు సచివాలయంలో మధ్యాహ్నాం 12 గంటలకు చర్చలకు రావాలని జీడీపీ కార్యదర్శి శశిభూషణ్క�
అమరావతి : ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఎడతెరపి లేకుండా కసరత్తు చేస్తుంది. ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా ఆర్థిక శాఖాధికారులు, మంత్రులతో �
ఆర్మూర్ : కేంద్ర ప్రభుత్వ విధానాలు ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని రైతు జేఏసీ నాయకులు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, రైతు సంఘ నాయకులు పల్లెపు వెంకటేశ్, దేవారాం, �