పోడు భూముల్లో పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట �
గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేసే ఐటీడీఏలో కీలకమైన పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. కేవలం రెండు, మూడు పోస్టుల్లో మాత్రమే రెగ్యులర్ అధికారులు ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఏటూరునాగారం ఐటీడీఏ మినీ కలె
గవర్నర్ సూచనల మేరకు ఉట్నూర్, భద్రాచలం, మన్ననూర్, ఏటూరునాగారం తదితర నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలోని 21నియోజకవర్గాల్లోని 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు
Sitaare Zameen Par | ఆదిలాబాద్లో "సితారే జమీన్ పర్" ప్రేరణాత్మక చిత్రం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.. ఈ చిత్రం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల మనోభావాలను, సృజనాత్మకతను, వారి లోతైన ప్రపంచాన్ని స్పృశించే విధంగా రూ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం (Amrabad) మాచవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్రమ నిర్బంధాలకు పాల్పడుతున్నారు. అమ్రాబాద్ మండలంలోని బీఆర్ఎస్ శ్రే
ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 150 చెంచుపెంటల్లో కలిపి 14,436 మంది చెంచులు జీవిస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. వీరి సంక్షేమం కోసం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మ
SEETHAKKA | ఏటూరునాగారం : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, రాష్ట్రంలో రూ.23 వేల కోట్ల వడ్డీ రుణాలు అందజేసినట్లు పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు.
నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండలంలోని గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ నిర్మిస్తున్న ఇండ్లు మధ్యంతరంగా నిలిచిపోయాయి. అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం నిలిచిపోయిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చే
ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా గిరిజన కుటుంబాల కోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆకాంక్షించారు. భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్తో �
సీఆర్టీలు గా ఆదివాసీ అభ్యర్థులనే నియమించాలని, జనరల్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ఎదుట జాతీ య రహదారిపై ధర్నా చేపట్టారు. వై జంక్షన్ నుం చి ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ
ANMs Dharna | తమకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు(Pending wages) చెల్లించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న ఎఎన్ఎంలు( ANMs Dharna) సోమవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ(ITDA) వద్ద ధర్నా నిర్వహించా