సీఆర్టీలు గా ఆదివాసీ అభ్యర్థులనే నియమించాలని, జనరల్ నోటిఫికేషన్ రద్దు చేయాలని తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏ ఎదుట జాతీ య రహదారిపై ధర్నా చేపట్టారు. వై జంక్షన్ నుం చి ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ
ANMs Dharna | తమకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు(Pending wages) చెల్లించాలని కోరుతూ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న ఎఎన్ఎంలు( ANMs Dharna) సోమవారం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ(ITDA) వద్ద ధర్నా నిర్వహించా
ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ సూట్లను విచారించే అధికారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో)కి లేదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏజెన్సీ చట్ట నిబంధనల ప్రకారం సివిల్ సూట్లపై విచారణ జరిపే అధికారం జిల్�
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలని ఉపాధ్యాయులను ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ ఆదేశించారు. మంగళవారం హట్టి, అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలతో పాటు కెరమెరిలోని ప్రాథమిక
జానెడు జాగ దొరికితే చాలు.. బారెడు అక్రమం చేయడానికి సిద్ధమవుతారు అక్రమార్కులు. సర్కారు భూమిలో ఉన్న మామిడితోటలో ఓ కంట్రాక్టర్ ఏకంగా చెరువునే తవ్వేస్తున్నాడు. అటువైపు ఎవరూ రారన్న ధైర్యంతో లీజుకు తీసుకున్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏలో ఆదివారం నిర్వహించిన పాలకమండలి సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును వేదికపైకి ఆహ్వానించకుండా అవమానించడం సరైనది పద్దతి �
వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఆశలో రైతులు పంటపొలాల్లో హానికర రసాయనాలు, ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపో తుండగా, దిగుబడులు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు.
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏ ల ఏర్పాటు కోసం 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 57ను ఇప్పటివరకు ఎందుకు అ మలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. మై దాన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాలు చ
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామస్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందతి. ఒకప్పుడు రాష్ట్రస్థాయి పోటీలు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే జరిగేవి. కానీ నేడు ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ లాంటి �
ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో సీఆర్టీల నియామకానికి అర్హత పరీక్షను ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ మెన్స్ డిగ్రీ కళాశాలలో 680 మందికి గాను 623 మంది హాజరయ్యారు.
బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఐటీడీఏ రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విన్నవించారు.
ఏజెన్సీ అంటే అడవులు.. వాగులు.. వంకలు.. మారుమూల గిరిజన గ్రామాలు.. ఇలాంటి ప్రాంతాల్లో వైద్యం అందించడం ఒక టాస్క్ లాంటిది. మారుమూల గ్రామాల్లో వైద్యం చేయించుకునేందుకు వచ్చే వారు కొందరైతే.. మూఢ నమ్మకాలతో చికిత్స �