గిరిజన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, గురుకులాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథ�
నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత వాణిజ్య, వ్యాపారపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేలా ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త ప్రణాళికను అమలు చేస్�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. భవిష్యత్ తరాలకు వారి సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకు నిర్ణయించింది. పాఠశాల స్థాయిలో గుస్సాడీ నృత్యం,
ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మేడారం మహా జాతర సందర్భంగా ములుగుకు చెందిన కాంట్రాక్టర్ సం�
ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీ
ఇప్పుడు ఎక్కడ చూసినా ఎరువులు, పురుగుమందుల్లేని పంట కనిపించడం లేదు. అధిక దిగుబడి కోసం మోతాదుకు మించి హానికర రసాయనాలు వినియోగించడం వల్ల ఇటు ఆరోగ్యం దెబ్బతినడమే గాక వాతావరణంలో కాలుష్యమూ పెరుగుతోంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడోత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్తో పాటు అథ్లెటిక్స�
ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి మూడవ రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాలకు వేళయింది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీ కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో గిరి వికాసం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి అర్హులందరికీ ఫలాలు అందించే విధంగా జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు.
అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలి గిరివికాసానికి పటిష్ట ప్రణాళికలు రూపొందించాలి అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ర�
ఐటీడీఏ ఆధ్వర్యంలో రుణాలు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 45.32 కోట్ల సాయం ఇప్పటికే 16, 958 దరఖాస్తులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రౌండింగ్ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డల సంక్షే�