కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో గిరి వికాసం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి అర్హులందరికీ ఫలాలు అందించే విధంగా జరుగుతుందని సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి అన్నారు.
అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలి గిరివికాసానికి పటిష్ట ప్రణాళికలు రూపొందించాలి అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ర�
ఐటీడీఏ ఆధ్వర్యంలో రుణాలు అందించేందుకు కసరత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ. 45.32 కోట్ల సాయం ఇప్పటికే 16, 958 దరఖాస్తులు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రౌండింగ్ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అడవిబిడ్డల సంక్షే�
భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల్లో పైలట్ ప్రాజెక్టు ఆరు క్లస్టర్లు.. 300 మంది రైతులు గిరిజన సంక్షేమశాఖ వినూత్న ప్రయోగం హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గిరి పుత్రులను ప్రకృతి సేద్యం వైపు మ�
భద్రాచలం:ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, చేసే పనిని దైవంగా భావించినప్పుడే వృత్తి పట్ల అంకితభావం ఉంటుందని ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు అన్నారు. గురువారం నర్సింగ్ శిక్షణ కళాశాలను ఆయన ఆకస్మికంగా �
చండ్రుగొండ: ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటిడిఏ అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం మండలంలోని తిప్పనపల్లి, బాలి
అశ్వారావుపేట : తిమ్మాపురం గ్రామ గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పొట్రు అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలంలోని తిమ్మాపురం గిరిజనులు భద్రాచలం ఐటీడ�
భద్రాచలం: ట్రైకార్ ఆర్థిక స్వావలంబన పథకం ద్వారా ఐటీడీఏ ఆధ్వర్యంలో మంజూరు చేసే స్వయం ఉపాధి పథకాలతో గిరిజనులకు లబ్ధి చేకూరుతుందని భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్ తెలిపారు. గురువారం ఐటీడీఏ సమావేశ మం
అశ్వారావుపేట: కొండరెడ్ల అభివృధ్దికి భద్రాచలం ఐటీడీఏ కృషి చేస్తుందని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. మండలంలోని కొత్తకన్నాయిగూడెం, గోగులపూడి, గుబ్బలమంగమ్మ ఆలయం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిం�
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో నూతనంగా ప్రారంభించనున్న దివ్యాంగుల పాఠశాలలో భోదన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అర్హత కలిగిన గిరిజన నిరుద్యోగ యువత నుంచి ధరఖా�
పర్ణశాల : మండల పరిధిలోని పెద్దనల్లబల్లి గ్రామంలోని మోడల్ పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. తరగతులకు హాజరైన విద్యార్థులను, ఉపాధ్యాయు లను బోధనకు సంబంధించిన అంశాలను అడిగి తెల
దుమ్ముగూడెం : ఏజెన్సీలో ఐటీడీఏ ద్వారా గిరిజన యువత ఉపాధి నిమిత్తం మండల కేంద్రమైన లక్ష్మీనగరంలో రూ.40లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లీపట్టు తయారీ కేంద్రానికి సంబంధించిన గోడౌన్ను భద్రాచలం ఐటీడీఏ పీవో పోట్రు