పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు.
భారత్లో తోషిబా మరిన్ని పెట్టుబడులు పెడుతూ స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారీ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని తోషిబా (టీటీడీఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర
రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణా ఫైబర్నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు కల్పించనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్బాబు వెల్లడించారు.
‘కాళేశ్వరం-మంథని-రామగిరి’ని ఆథ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ
తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్' యాప్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు గురువారం సచివాలయంలో ప్రారంభించారు.
రాష్ట్రంలో అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. శనివారం ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా మంత్రి �
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక
రానున్న రోజుల్లో రాష్ట్రంలో 400 గ్లోబల్ కెపబులిటీ సెంటర్లు(జీసీసీ) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22
రానున్న పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (రూ. 84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు.
ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్..హైదరాబాద్లో సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(జీఎస్ఈసీ)ని నెలకొల్పడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకున�
నూతన ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ఎలాంటి కుట్ర చేయట్లేదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టంచేశారు.
హైదరాబాద్ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న టీ-స్వేర్ నిర్మాణ డిజైన్లను ఐటీ మంత్రి శ్రీధర్బాబు సచివాలయంలో పరిశీలించారు. ఇప్పటికే టెండర్ ప్రకటన విడుదల కాగా పలు సంస్థలు తమ డిజైన్�
15 రోజుల్లో ఇవ్వాల్సిన నివేదిక నాలుగు నెలలైనా పత్తా లేదు. ఎప్పు డు ఇస్తుందో కూడా తెలియదు. అతీ గతీ లేని నివేదికతో రైతుభరోసా పంపిణీకి లింకు పెట్టారు. రైతుభరోసాపై మంత్రుల కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి పెట్టుబ�