సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి కంపెనీకి రూ.200కోట్ల విలువైన భూములను అప్పనంగా కట్టిబెట్టి కాంగ్రెస్ సర్కార్ భారీ అవినీతికి పాల్పడిందనే బీఆర్ఎస్ ఆరోపణలపై అధికార పార్టీ నేతలు ఒక్కో తీరుగా స�
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి రాగానే మరో మా ట అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ నేతల ని ర్వాకం. కంచెలపాలన బద్దలు కొట్టామని గొప్పగా చెప్పే కాంగ్రెస్ నేతలు నేడు నిరుద్యోగులకు కంచెలు అడ్డుగా పెడ్తు�
ప్రభుత్వ, ప్రైవేటు సేవలను ఆన్లైన్లో అందిస్తున్న మీ సేవ ఖాతాలో మరో రికార్డు చేరింది. శుక్రవారం ఒక్క రోజే 2,20,172 లావాదేవీలు నమోదైనట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు శనివారం వెల్లడించారు. ప్రతీరోజు 70
రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామికాభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ ఆగస్�
ధాన్యం కాంటా కావడం లేదని రైతులు మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామంలో రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కాంగ్రెస్కు ఓటు ఓయడమే రైతులు చేస
తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్ధులను చేసే బాధ్యత పరిశ్రమలదేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బ
‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్(ఈ2ఈ)’లాంటి అంతర్జాతీయ వేదికలతో వ్యాపార వేత్తలు, ఎగుమతిదారులు, యువతకు కొత్త అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ర్టాలకు రోల్ మోడల్గా నిలుస్తున్న తెలంగాణకు రాజకీయ అక్కసుతోనే కేంద్రం అన్యాయం చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆరోపించారు.
భారత్లో తోషిబా మరిన్ని పెట్టుబడులు పెడుతూ స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారీ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని తోషిబా (టీటీడీఐ) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర
రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, కార్యాలయానికి తెలంగాణా ఫైబర్నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు కల్పించనున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్బాబు వెల్లడించారు.
‘కాళేశ్వరం-మంథని-రామగిరి’ని ఆథ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ
తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ డెలివరీ(ఈఎస్డీ) రూపొందించిన ‘మీ టికెట్' యాప్ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు గురువారం సచివాలయంలో ప్రారంభించారు.
రాష్ట్రంలో అగ్నిమాపకశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. శనివారం ఫైర్ ట్రైనింగ్ సెంటర్లో 196 మంది డ్రైవర్ ఆపరేటర్ల పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా మంత్రి �
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన అనుమతులన్నీ ఒక గొడు గు కిందకు తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్ నౌ’ పేరిట తీసుకొస్తున్న పోర్టల్ గు రించి మున్సిపాలిటీ అధికారులు, రియల్ వ్యాపారులు, ప్రజలక
రానున్న రోజుల్లో రాష్ట్రంలో 400 గ్లోబల్ కెపబులిటీ సెంటర్లు(జీసీసీ) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22