రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు పెరగడంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు కీలక పాత్రను పోషిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డీ శ్రీధర్బాబు పేర్కొన్నారు. శుక్రవారం టీ హబ్లో నిర్వహించిన జీసీసీ ఇన్నోవేష�
ఇండియన్ సెమీకండక్టర్ మిషన్(ఐఎస్ఎం) కింద తెలంగాణలో సెమీకండక్టర్ అడ్వాన్స్ ప్యాకేజింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్(ఏపీఎంపీ)ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర
తమ సమస్యలు పరిష్కరించే వరకు ధాన్యం దించుకునే ప్రసక్తే లేదని మిల్లర్లు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర�
ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఆశించిన విజయం సాధించలేదనడానికి సదస్సులో కనిపించిన ఖాళీ కుర్చీలే నిదర్శనం. రాష్ట్ర ప్రభు త్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా, సదస్సు కోసం రూ.9.45 కోట్ల బడ్జెట్ కేటాయించినా.. కార్యక్రమాన�
పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గౌ�
పాలమాకు ల కస్తుర్బాగాంధీ హాస్టల్ విద్యార్థినులకు ప్రభు త్వం అండగా ఉంటుంద ని రాష్ట్ర ఐటీశాఖ మం త్రి శ్రీధర్బాబు హామీఇ చ్చా రు. మండలంలోని పాలమాకుల కస్తుర్బాగాంధీ హాస్టల్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్గ
ప్రపంచస్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకట�
విదేశీ పెట్టుబడులే లక్ష్యం గా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు విదేశీ పర్యటనలకు బయలుదేరివెళ్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి బయలుదేరి వెళ్లగా..ఆదివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో రూ.37.23 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. ప్రజాభవనం ముందు మొక్కలు నాటారు. అనంతరం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్య�
రాష్ర్టానికి చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు పెట్టుబోతున్నది. ఎలక్ట్రానిక్, ఐటీతోపాటు ఇతర ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర
వరంగల్ను రాష్ట్రంలోనే నంబర్వన్ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే వరంగల్లో నిట్, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్తో పాటు ఎల్బీ కాలేజీ, ఐటీ పార్కులున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద�
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను యథావిధిగా కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్(హెచ్సీసీబీ) తెలంగాణలో తమ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణలో భాగంగా రూ.700కోట్ల పెట్టుబడితో పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ తయారీ ప్లాంట్ను ఏ
బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని, దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వరంగల్ పశ�