ఆరు గ్యారెంటీల పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6వరకు అధికారులు గ్�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన సోమవారం నుంచి ప్రారంభం కానున్నది. జనవరి 1న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ప్రారంభిస్త
అభయహస్తం పథకం కింద ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మ
దేశంలోని వివిధ ప్రాంతాల్లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టేందుకు నగరంలో నిర్వహించనున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఎగ్జిబిషన్) ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి.
CM Revanth | ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొంగరకలాన్ ఉత్పాదక కేంద్రా�
క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా చోట్ల చర్చిల వద్ద క్రైస్తవులకు ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుక�
మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు, తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు, పాతరాతి, సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లు, శాతవాహన కాలానికి చెంది�