పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీ ఏర్పాటైంది. సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్తో టీపీస�
మంత్రి శ్రీధర్బాబుకూ కరెంటు ఇక్కట్లు ఎదురయ్యాయి. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా మల్లారంలో అధికారిక కార్యక్రమానికీ కరెంటు కోతలు తప్పలేదు. దీంతో సెల్ఫోన్ల వెలుగులోనే కార్యక్రమాన్ని కొనసాగించాల్సి
పీఆర్సీ, పెండింగ్ డీఏలపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీళ్లు చల్లారు. ఈ విషయంలో తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేనని, క్యాబినెట్ భేటీ తర్వాత ప్రకటన చేస్తామని సీఎం చెప్పినట్టు �
డీ83 కెనాల్ ద్వారా మంథని ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని సీఈ సుధాకర్రెడ్డిని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశించారు.
రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్�
తెలంగాణ ప్రగతి.. దేశానికి ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల హార్డ్వేర్ పార్కులో అపోలో మైక్రో సిస్టమ్స్ (డిఫెన్స్) ఏర్పాటుకు భూమి పూజ చేశారు.
సరైన పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది. జర్మనీకి చెందిన ఆగ్స్బర్గ్ వర్సిటీతో కలిసి రూపొందించిన న్యూట�
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు, దళారి వ్యవస్థ లేకుండా నేరు�
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మ్యూజియం, గ్రంథాలయాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ�
ప్రజల సంక్షేమానికి యాగాలు జరిపించడం అభినందనీయమని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కోటి ప్రత్యంగిరా యాగం �
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. బుధవారం ధర్మపురి క్షేత్రంలో వేదపారాయణం ముగింపు వేడ�
IT Minister Sridhar Babu | రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ఆదివారం సౌదీ అరేబియాలోని జెడ్డాలో ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ రోడ్షో నిర్వహించనున్నారు. ముందుగా ఆయన ప్రముఖ క�
ప్రభుత్వ ఖజానాలో నిధులు లేక పోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. మంథనిలో శనివారం ఆయన పర్యటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏటా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ బయోఏషియా సదస్సు నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 26 నుంచి 28 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ�
రంగారెడ్డి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు మంగళవారం నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠంలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డీఈవో సుశీందర్రావు సోమవారం పర్యవేక్షించారు.