మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజక ఇన్చార్జి గడ్డం నాగరాజు కమలాన్ని వీడి త్వరలో కారెక్కనున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ
గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు తనకంటూ గుర్తింపునిచ్చారని, మీ రుణం తీర్చుకునే బాధ్యత తనపై ఉందని సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాల మంత్రి
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కోరారు. గురువారం భూదాన్పోచంపల్లిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్�
కాళేశ్వరం ప్యాకేజీ-27 కాలువ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి రైతులకు వరంగా మారింది. శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్తో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నిర్మల్ నియోజకవర్గంలోని బీడు భూములను సస్యశ్యా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉదయం 10:30 గంటలకు జరిగే యువ ఆత్మీయ సమ్మేళనా�
రానున్న ఎన్నికల్లో పార్టీ నిలిపిన అభ్యర్థుల గెలుపు సులభమని, మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లల్లో సీఎం కేస
మంచిర్యాలలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్తో కలసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నియోజకవర్గ స్థాయి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సభ్�
భవిష్యత్తు మనదేనని.. ఎవరూ నిరుత్సాహపడొద్ద ని మంత్రి కేటీఆర్ అన్నా రు. ఆదివారం మండలంలోని పెద్దమంగళారం గ్రా మానికి చెందిన మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి�
ఎన్నికల నోటిఫికేషన్కు నెలరోజుల ముందునుంచే మంచిర్యాల నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమిపూజ కార్యక్రమాలతో పాటు ఇంటింటీ కార్యక్రమాలతో బీఆర్ఎస�
సమష్టిగా పనిచేసి నాగార్జున సాగర్లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్�
బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. బీఆర్ఎస్.. ఏ నోట విన్నా ఇదే మాట.. చివరకు కాంగ్రెస్ నాయకులు కూడా భారత రాష్ట్ర సమితిని తలచుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. నెల రోజులుగా గులాబీ నేతలు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రచ�
ఉమ్మడి పాలనలో సిరిసిల్ల.. ఉరిసిల్లగా ఉండేది. పొద్దున పేపర్ తెరిస్తే నేతన్నల ఆత్మహత్యల వార్తలే కనిపించేవి. ప్రభుత్వాల పట్టింపు లేక చేనేతల జీవితాలు ఛిద్రమైపోయాయి. బొంబాయి, భీవండి వంటి ప్రాంతాలకు నేత కుటు�
నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్తోపాటు చిట్యాల మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ జమ
హైదరాబాద్ నగరం.. ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం.. ఐటీలో మేటిగా నిలువడమే కాదు.. ఇతర మెట్రో నగరాల కంటే.. మెరుగైన స్థానంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్లలో హైదరాబాద్ సాధించిన ప్రగతి అంతా ఇంతా కా�