ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన, ఉదయం 11.30 గంటలకు సిరిసిల్లకు చ
పచ్చని తెలంగాణపై వ్యతిరేక శక్తుల కుట్రలను ఖండిస్తూ ఆయా పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆరు దశాబ్దాల ఆకాంక్షను కొట్లాడి సాధించిన ఉద్యమ రథసారథి, సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం.
వైఎస్సార్టీపీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి జిమ్మిబాబు ఆ పార్టీని వీడారు. బుధవారం హైదరబాద్లోని ప్రగతి భవన్లో రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గులాబీ పార్టీలోకి చేరారు.
మంథని, పెద్దపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మంగళవారం రెండు చోట్లా అంచనాలకు మించి జనం రావడంతో విజయోత్సవ సభలను తలపించాయి. అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడం,
నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా అ పార్టీకి రాజీనామా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కుల మతాలకతీతంగా మంత్రి కేటీఆర్కు జైకొడుతున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో కులవృత్తులకు జీవం పోయడం, అన్ని వర్గాలకు ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతగా మద్దతు తెలుపుతు�
‘గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచింది. ఈ అభివృద్ధి మున్ముందు కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి. అందుకే నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్ర మంతట�
నవంబర్ 6: తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ గల్లీల్లోని ప్రజలు డిసైడ్ చేయాలని కానీ, ఢిల్లీ కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్లో టికెట్ కావాలన్నా, బీఫాం కావాలన్నా, మంత్రి పదవి కావాలన్నా ఢిల్లీకి పోవాలన�
రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని సూరజ్ నగర్
బీఆర్ఎస్తోనే యు వతకు మంచి భవిత అని, యువత అనుకుంటే దేనినైనా సాధించవచ్చని చేవెళ్ల ఎంపీ రం జిత్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బర్కల రాంరెడ్డి ఫాంహౌస్లో బీఆర