‘బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి స్వర్ణయుగ పాలనకు బాటలు వేయాలి.. జైపాల్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆమనగల్లును మరింత అభివృద్ధి చేస్తాం..ఆమనగల్లుకు రెవెన్యూ డివిజన్, ఎంవీఐ కార్యాలయం, డీఎస్సీ కార్య�
జయం కోసం జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు�
కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆసిఫాబాద్ నియోజవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆశించి నిరాశ ఎదుర్కొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్సుకోల సరస్వతి.., ఆదివాసులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన్యమ
మండలానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డితో మరికొందరు ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పాశవారిగూడెం సర్పంచ్ పాశం అలివేలమ�
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు ఆమనగల్లులో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత �
నిర్మల్ జిల్లా ఎన్నికల రణక్షేత్రంలో కమలం పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది. అభ్యర్థులను ప్రకటించాక ఆ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ముందు నుంచి బీజేపీ కోసం కష్టపడుతూ, నిర్మల్ జిల్లాలో పార్టీకి పె�
రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతమైన నియోజకవర్గంగా పేరున్న నిర్మల్లోని గ్రామీణ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. సాగునీరు, కరెంటు సమస్యలతో అన్నదాతలు దశాబ్దాలుగా అవస్
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామగుండంపై మంత్రి కేటీఆర్ ఇటీవల వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. గత నెల ఒకటిన పర్యటించిన ఆయన చందర్ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్
బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో సోమవారం ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. తన అనుచరగణంతో సుమారు 170 వాహనాల్లో 2 వేల మంది కార్యకర
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్కు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పజెప్పుతూ ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సుధాకర్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్త�
బీజేపీలో టికెట్ల కల్లోలం రేగుతున్నది. సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ రాణిరుద్రమకు ఇవ్వడంపై అసమ్మతి రగులుతున్నది. ఆ పార్టీ అధిష్టానంపై నిరసన వ్యక్తం చేస్తూ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది.
సమష్టిగా పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి కేటీఆర్ సుల్తానాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సర్ధార్ రవీందర్సింగ్ నేతృత్వంలో సుల్తానాబ�
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువాలని కోరుతూ సిరిసిల్ల వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు రూ.10,116 నామినేషన్ ఫీజు అందజేసి వారి అభిమానాన్ని చాటారు.
అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్లో ధర్మానికి దౌర్జాన్యానికి మధ్య పోరు సాగుతున్నదని కావునా ధర్మాన్నే గెలిపించాలని కోరారు.