ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే రేసుగుర్రాల జాబితాను ప్రకటించారు. సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతోప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు �
నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సభకు ఖానాపూర్ నియోజకవర్గంలో పలు మండ లాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ
రాష్ట్రంలో పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ పెంపుదలే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన విజయ మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్య�
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర సర్కార్ బాసటగా నిలుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్థిక, డిజిటల్ ఇన్క్ల్యూజివ్ పేరిట ప్రాజెక్టు ఉజాగర్ ప్రోగ్రాం ద్వారా పారిశ�
జగిత్యాల బీఆర్ఎస్ గుబాళించింది. శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ప్రగతి సారథి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో నూతనోత్తేజాన్ని నింపింది.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శకంగా పథకాలను అమలుచేస్తున్నరు. కార్యకర్తలకు సంబంధం లేకుండా, ప్రజలే కేంద్ర బిందువుగా పాలన సాగిస్తున్నరు. ఈ ప్రభుత్వం మీది.. ప్రతి పైసా మీదే. మీరు కట్టే పన్నులపైనే ఈ సర్కా�
సింగరేణి సిరుల మాగాణం మందమర్రి పట్టణం మరో అద్భుతానికి వేదికైంది. గత పాలకుల నిర్లక్ష్యం, అనాలోచిత పనితీరుతో 1/70 చట్టంలోకి పోయి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఒక్క మందమర్రి పట్టణం
జననేత, యూత్ ఐకాన్, ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ర�
గంగనీళ్ల ఎత్తిపోతల జాతరకు వేళయింది. రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారం కానుంది. మహా పోచమ్మ గంగనీళ్ల జాతరకు ముందే గోదావరి నదీ జలాలు ఎత్తిపోయనుండడంతో అన్నదాత కండ్లలో ఆనం�
మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీకి సకల హంగులతో నిర్మించిన నూతన భవనాన్ని అదేవిధంగా రెండు బ్లాకులుగా నిర్మించిన 60 డబుల్ బెడ్
మంత్రి కేటీఆర్ ఈ నెల 5న కొత్తూరులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం పరిశీలించారు.
ఆహుతులకు ఆహ్వాన పత్రికలు అందించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పాల్గొంటున్న కార్యక్రమానికి రావాల్సిందిగా కొత్తూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆహ్వానిస్తున్నది. బొకేలతోపాటు ఆహ్వాన పత్రికలు అంద
తెలంగాణ ఏర్పాటుకు ముందు, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపొందకముందు నియోజకవర్గం లో అంతా కరువు నిలయంగా ఉండేది. పక్కనే కృష్ణానది ఉన్నా తాగుసాగు నీరు ఉండేది కాదు.