ఎంఎస్ స్వామినాథన్ ఆధునిక వ్యవసాయ మార్గదర్శకుడని, దేశానికే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ధర్మపురికి ప్రగతి పండుగ వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో దూసుకెళ్తూ, ప్రజావసరాలకు తగ్గట్టు మార్పు చెందుతున్నది. కాగా, గురువారం ఒకే రోజు పట్టణంలో రూ.25కోట్ల పనులకు మంత్రి కొప్ప�
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 4లక్షల 50వేల మందికి పర్మినెంట్ ఉద్యోగాలు వచ్చాయని, మరో 4లక్షల మందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించారని శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించ
నల్లగొండ మున్సిపాలిటీకి మరో రూ.87 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి సంస్థ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ నెల 23న జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ర�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో వచ్చే నెల 2న ఐటీ హబ్ అందుబాటులోకి రానున్నది. దీనిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు.
Minister KTR : పార్లమెంట్ అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తు? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని ఐటీ మంత్రి కే. తారక రామారావు(Minister KTR) ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు (Tealangana Formation)పైన పా�