ఐటీ ఉద్యోగులను అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని రెడో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చే
దావోస్లో సీఎం రేవంత్రెడ్డి ఐటీ ఉద్యోగులపై చేసిన కురచ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రపంచ వేదికపై ఒక ముఖ�
‘ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికీ గర్వకారణం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఐటీ పరిశ్రమల్లో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ, సంచుల క
ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా ఆన్లైన్ ద్వారా సరఫరా చేస్తున్న గంజాయిని ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియాకు చెందిన ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్
సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఐదంకెలతో మొదలయ్యే జీతం. వారానికి ఐదు రోజులే పని. అద్దాల భవనాల్లో ఉద్యోగం. అద్భుతమైన భవిష్యత్తు. ఇప్పటివరకు అందరిలో ఉన్న భావన ఇదే. అందుకే, మన దేశంలో ఇంజినీరింగ్ కోర్సులకు ఉండే డిమా�
సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు ఆగస్టులో 27,065 మంది ఉద్యోగులను తొలగించాయి. జూలై నెలలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని లేఆఫ్స్.ఎఫ్వ
టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,30,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ లేఆఫ్ల ట్రెండ్ ఇప్పట్లో నెమ్మదించే�
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరం (2023-24) నిరాశనే మిగిల్చింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలను రెండంకెల స్థాయి వృద్ధిలో పెంచిన ప్రధాన ఐటీ రంగ సంస్థలు..
దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది.
సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీ ఉద్యోగులు, సైక్లిస్టులు నగరంలో ‘మారథాన్ క్లీన్ అప్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వీకెండ్లో ఓ చెరువును ఎంచుకుని అక్కడ వ్యర్థాలను తొలిగిస్తున్నారు.
పనిచేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరో నాతో వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది. దానికి అలవాటుపడిన ఉద్యోగులు, తిరిగి ఆఫీసులకు వెళ్లి పనిచేయడానికి ఇష్టపడటంలేదు.
సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్లో నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్స్ రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.