సమయంతో సంబంధం లేకుండా నిత్యం పనిలో నిమగ్నమయ్యే ఐటీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. జీవనశైలి కారణంగా టెకీలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారినపడుతున్నారని పరిశోధక�
చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఐటీ ఉద్యోగులు తమ వంతు సహకారమందిస్తున్నారని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం అన్నారు.
ఉద్యోగాల్లో కోత పెడుతున్న టెక్ సంస్థల జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పోటిఫై చేరింది. ప్రపంచవ్యాప్తంగా తమకున్న ఉద్యోగులను ఆరు శాతం మేర తగ్గిస్తున్నట్లు సోమవారం ఆ సంస్థ ప్రకటించింది.
టీఎస్ ఆర్టీసీ అన్ని వర్గాలకు మరింత దగ్గరయ్యేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నది. ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ సంస్థ పురోభివృద్ధికి తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నది.
చైనాలో కరోనా పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అక్కడి తీవ్రతను చూస్తుంటే, మిగతా దేశాల్లోనూ వ్యాపించే ప్రమాదం ఉందనే భయం నెలకొంది.
RTC Buses | గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఆధ్వర్యంలో మరో కొత్త మార్గంలో మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్సులను నడిపించాలని జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఈ యాదగిరి వెల్లడించారు. అందులో భాగంగానే మేడ్చల్ నుంచి
ఉద్యోగులు ఒక సంస్థలో పనిచేస్తూ మరో సంస్థకు సేవలు అందించడం (మూన్లైటింగ్) అనైతికమని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ ఐటీ కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ స్పష్టం చేసింది.
ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ఈ రోజుల్లో సర్వ సాధారణమే. కోవిడ్ తర్వాత వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని టీమ్ లీజ్ సంస్థ తాజాగా నివేదికలో వెల్లడించింది.
కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి దశలవారీగా ముగింపు పలుకుతున్నాయి. ఇప్పటికే 25 శాతం మందికిపైగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు.
భారీ వేతనాలతో వేలమంది నియామకాలు వేతనాలు పెరుగుతున్నా తాత్కాలికమేనన్న అంచనా మునుముందు జీతాల్లో భారీ కోతలకు అవకాశం హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): దేశంలో స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగ సంక్షో�