ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన కృత్రిమ మేధ (ఏఐ) ఏటా లక్షల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. ఈ సాంకేతికత వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఉద్యోగులపై వేటు వేస్తున్నా�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇకపై వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా తమ ఉద్యోగులకు (employees) తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ (performance bonus)పై కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరి�
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఐటీ కారిడార్లోని ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ�
Wipro | వర్క్ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించి ఉద్యోగులకు షాక్ ఇచ్చిన దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro).. తన ఉద్యోగులకు తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సంస్థలోని టాప్ ప�
Wipro | దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ విప్రో (Wipro) తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వర్క్ఫ్రమ్ హోమ్ పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు వెల్లడించింది. ఇక మీదట ఉద్యోగులంతా వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. ఉద్యోగులు (Employees ) ఇకపై నెలకు 10 రోజులు కార్యాలయాలకు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారా? వారి ఓట్లు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తాయా? ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప
నిన్నటి నాలుగేండ్ల బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
సమయంతో సంబంధం లేకుండా నిత్యం పనిలో నిమగ్నమయ్యే ఐటీ ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. జీవనశైలి కారణంగా టెకీలు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారినపడుతున్నారని పరిశోధక�