టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,30,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ లేఆఫ్ల ట్రెండ్ ఇప్పట్లో నెమ్మదించే�
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గత ఆర్థిక సంవత్సరం (2023-24) నిరాశనే మిగిల్చింది. అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలు సిబ్బంది జీతాలను రెండంకెల స్థాయి వృద్ధిలో పెంచిన ప్రధాన ఐటీ రంగ సంస్థలు..
దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది.
సామాజిక బాధ్యతలో భాగంగా ఐటీ ఉద్యోగులు, సైక్లిస్టులు నగరంలో ‘మారథాన్ క్లీన్ అప్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వీకెండ్లో ఓ చెరువును ఎంచుకుని అక్కడ వ్యర్థాలను తొలిగిస్తున్నారు.
పనిచేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరో నాతో వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది. దానికి అలవాటుపడిన ఉద్యోగులు, తిరిగి ఆఫీసులకు వెళ్లి పనిచేయడానికి ఇష్టపడటంలేదు.
సికింద్రాబాద్లోని హరిహర కళా భవన్లో నగర ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్స్ రూల్స్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన కృత్రిమ మేధ (ఏఐ) ఏటా లక్షల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నది. ఈ సాంకేతికత వినియోగం నానాటికీ పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు, స్టార్టప్లు ఉద్యోగులపై వేటు వేస్తున్నా�
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇకపై వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.
Infosys | దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా తమ ఉద్యోగులకు (employees) తీపి కబురు అందించింది. క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ బోనస్ (performance bonus)పై కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా 80 శాతం వేరి�
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఐటీ కారిడార్లోని ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ�