హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ఈ రోజుల్లో సర్వ సాధారణమే. కోవిడ్ తర్వాత వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని టీమ్ లీజ్ సంస్థ తాజాగా నివేదికలో వెల్లడించింది. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి (క్యూ2-2022-23) నివేదికను ఇటీవల విడుదల చేసింది. వివరాలు…