Judge Prabhakar Rao | కోర్టు దస్త్రాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల అవి మరింత భద్రంగా ఉండి , ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
రైతులు పండిస్తున్న పంటల సాగును డిజిటలైజేషన్ చేసేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టి న డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) తమ వల్ల కాదని ఏఈవోలు చేతులెత్తేశారు. సిబ్బంది కొరత, తీవ్రమైన పని ఒత్తిడి వంటి కారణాలతో వ
మ్యూచువల్ ఫండ్స్లో మదుపుచేసే ఇన్వెస్టర్ల సంఖ్య జోరుగా పెరుగుతున్నది. ఈ మదుపు సాధనం పట్ల అవగాహన పెరగడం, డిజిటలైజేషన్తో లావాదేవీలు సులభతరంకావడంతో ఫండ్స్ మదుపుదారులను ఆకర్షించగలుగుతున్నాయి.
జిల్లాలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా, కబ్జాలు కాకుండా రక్షించడంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు. జిల్లాలో ఉన్న భూముల విలువ కోట్లలో ఉంది.
ఉపాధి హమీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతున్నది. విపక్ష పాలిత రాష్ర్టాలకు బకాయిలు చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నది. మరోవైపు పారదర్శకత పేరుతో డిజిటలైజేషన్ చేస్తూ పథకాన్ని నీరుగ�
RBI | బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్లో పడుతుందన్న ఆందోళనను ఆర్బీఐ వ్యక్తం చేసింది.
ఎస్బీఐ ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. నగదు ఉపసంహరణతోసహా మరో 4 రకాల కీలక సేవలను కస్టమర్లు ఇక తమ ఇండ్ల వద్దే పొందే వెసులుబాటు దొరికింది. బ్యాంకింగ్ రంగాన్ని పెరుగుతున్న డిజిటలైజేషన్ కొత్త పుంతలు తొక్క�
Jayesh Ranjan | సాంకేతిక పరిజ్ఞానం(Technology ) నిజమైన గేమ్ ఛేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan ) అన్నారు.
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 26 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు.
ఆరియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిలాశాసనాలను డిజిటలైజేషన్ చేసే కాంట్రాక్ట్ పనిని నామినేషన్ పద్ధతిపై జియోఫెల్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లి�
ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ఈ రోజుల్లో సర్వ సాధారణమే. కోవిడ్ తర్వాత వలసలు ఎక్కువగా జరుగుతున్నాయని టీమ్ లీజ్ సంస్థ తాజాగా నివేదికలో వెల్లడించింది.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పరిధిలోని పురావస్తుశాఖలో శిలాశాసనాల డిజిటలీకరణ కాంట్రాక్టును అప్పగించడంలో నిబంధనలు పాటించలేదని హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ రవీందర్రెడ్డి (రవి ప్రెస్ ఫొటో) హ�
వృద్ధిని నమోదు చేసిన 28శాతం ఎంఎస్ఎంఈలు హైదరాబాద్, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ) : కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా నష్టాలు చవి చూసిన చిన్న వ్యాపారాలకు డిజిటలైజేషన్ బాగా అచ్చొచ్చింది. ఈ కామర్స్ ప్లాట