Rain Alert | సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై.. ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. భారీ వర్షాల దృష్ట్యా సైబరాబాద్లోని ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సూచించారు.
TCS : కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసె
భారతదేశంలోని యువత మీలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్నది.. సొంత దేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోండి.. అని అమెరికాలోని ఐటీ కంపెనీల యాజమాన్య ప్రతినిధులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
దేశీయ ఐటీ సంస్థలు మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ బాటపట్టాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేయోచనలో ఉన్నాయి. దీంట్లోభాగంగా హ
దేశీయ ఐటీ సంస్థలు అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 282.6 బిలియన్ డాలర్లు, వచ్చే ఏడాది 300 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలున్నాయని నాస్కాం అంచనావేస్తున్నది.
రాష్ట్రంలోనే రెవెన్యూ పరమైన కేసుల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. హైదరాబాద్ చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున భూ సమస్యలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. జిల్ల�
ఐటీ రంగాన్ని వికేంద్రీకరించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా దాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో అమెరికాలో అతిపెద్ద ఐటీ కంపెనీల సంఘమైన ఐటీసర్వ్ అలయెన్స్తో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహనా ఒప్పందం చేసుకున్�
దేశీయ ఐటీ రంగ సంస్థలు రూటు మార్చాయి. ఇన్నాళ్లూ మధ్య, ఉన్నతస్థాయి ఉద్యోగుల నియామకాలపై దృష్టి సారించిన కంపెనీలు.. ఇప్పుడు జూనియర్లకు పెద్దపీట వేస్తున్నాయి. మిడ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ల స్థానంలో కొత్తవా
KCR | పదేండ్లలో కేసీఆర్ సర్కారు భారీగా ఉద్యోగాలు సృష్టించిందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే స్పష్టం చేస్తున్నది. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ తోడ్పాటుతో ఐటీ, సేవల రంగంతోపాటు
దేశీయ ఐటీ సంస్థలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ దేశాలపై ఆర్థిక మాంద్యం పిడుగుపడటంతో ఐటీ సంస్థలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగులన�
హైదరాబాద్ కేంద్రంగా సాఫ్ట్వేర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్(హైసియా) ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇటీవల
వర్షాకాలం నేపథ్యంలో వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుం డా వరద నివారణకు ఎప్పటికప్పుడు చర్య లు తీసుకునేందుకు మాన్సూన్ ఎమర
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో
దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశతప్పెటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతుండటం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రాధాన్�