ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపె�
చైనాలో కరోనా పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అక్కడి తీవ్రతను చూస్తుంటే, మిగతా దేశాల్లోనూ వ్యాపించే ప్రమాదం ఉందనే భయం నెలకొంది.
ఇందూరుకు మణిమకుటంగా మారిన ఐటీ హబ్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ టవర్ సరికొత్త సాంకేతిక విప్లవానికి బాటలు వేయను�
సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారి కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు తొలిరోజు ఆదివారం భారీ స్పందన వచ్చిం
సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
రాష్ట్రంలో మూస కోర్సులు, మూస చదువులకు స్వస్తిపలుకుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నామ
ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గడిచిన ఏడాదికాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ సంస్థల వలసల రేటింగ్ సరాసరిగా 25 శాతానికి పైగా న�
Minister KTR | ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని బీడీ ఎన్టీ ల్యాబ్ను కేటీఆర్ ఇవాళ సందర్శించారు. ఈ సంద�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశా
వచ్చే ఏడాది ఆఫీస్ను ప్రారంభిస్తాం కంపెనీ సీఈవో రాజశేఖర్ హైదరాబాద్, జూలై 11(బిజినెస్ బ్యూరో): అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సొల్యుషన్స్ సంస్థ టెక్వేవ్..తెలంగాణలో తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగర�
పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన