KTR | సింగపూర్, జపాన్ మాదిరిగా మనం కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లాలోని మడికొండ ఐటీ పార్కులో రూ. 40 కోట్లతో అభివృ�
తెలంగాణ రాష్ట్రంలో గడచిన పదేండ్లలో ఐటీ రంగం నలుదిశలా విస్తరించింది. ‘రోబోక్సా’ అనే సింగపూర్ కు చెందిన ఐటీ కంపెనీ సూర్యాపేట జిల్లాలోని కోదాడలో తన యూనిట్ ఏర్పాటు చేసుకున్నది. మొన్నీమధ్య కోదాడకు వెళ్ళి�
నగరంలో డల్లాస్ను తలపించే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే.. అది శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్సిటీ అని ఎవరిని అడినా టక్కున చెప్పేస్తారు. వందలాది ఐటీ కంపెనీలు, లక్షలాది ఉ�
Hyderabad | ఐటీ అంటేనే బెంగళూరు.. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్. ప్రపంచంలో పేరొందిన ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయి. తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్త�
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతంగా సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారు. ఉమ్మడి పాలనలో అప్పటి సీమాంధ్ర పాలకులు నియోజకవర్గంలో ఉన్న భూములను వేలం వేసి వచ్చిన సొమ్మును ఎక్కడో ఖర్చు చ�
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీల గురించి ప్రస్తావించి అభినందించారు. ‘’మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్టాల పంపిణీకి పిలిస్తే పోయిన. అన్న
Minister KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వ్యవస్థను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్కు మణిహార�
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, వేతనాల పెంపు తదితర అంశాల కారణంగా ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలపై నిరాశాపూరితమైన అంచనాలు నెలకొనగా, వాటిని మించి సాఫ్ట్వేర్ సర్వీసుల దిగ్గజం టీసీఎస్ ఆదాయాన్ని, లాభాలను పెంచుక�
విజయవాడ, హైదరాబాద్కు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులలో లేని వైకల్యాలు, దీర్ఘకాలిక అనారోగ్యాల పేరుతో తప్పుడు రీఫండ్లను క్లెయిమ్ చేసి సుమారు రూ.40 కోట్ల స్కాంకు పాల్పడినట్లు ఐటీ అధ�
గూగుల్కు గుండెకాయ.. అమెజాన్కు ఆయువుపట్టు. నాడు బ్యాక్ ఆఫీస్.. నేడు బ్యాక్ బోన్. తెలంగాణలో ఐటీ గురించి ఆ మధ్య మంత్రి కేటీఆర్ అన్న మాటలివి. ఏదో ప్రాస కొద్దీ అన్న వ్యాఖ్యలు కావివి.. తొమ్మిదేండ్ల శ్రమకు ప�
వాల్యూపిచ్ అనేది బాంబేలో 2006లో స్థాపించబడింది. ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన చెన్నమాదవుని వెంకట రమణ, ఆయన భార్య కిరణ్ మృదుల బెల్లంపల్లి వాస్తవ్యులు. కరోనా 2020 ఫస్ట్ లాక్డౌన్లో ఇక్కడికి వచ్చారు. అలా ఇక్క
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు ఐటీ కంపెనీలు.. ప్రపంచస్థాయి సంస్థలతో కలిసి పలు ప్రాజెక్టులను సక్సెల్ఫుల్గా నిర్వహిస్తూ ఔరా అనిపిస్తున్నాయి.
KTR | మంచిర్యాల : మంచిర్యాల జిల్లా పర్యటనలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను సందర్శించారు. వాల్యూపిచ్, సనాతన అనలైటిక్స్, రిక్రూట్మెంట్ సర్వీసెస్ కంపెనీ