జెన్ప్యాక్ట్, హెచ్ఆర్హెచ్ నెక్స్, హెక్సాడ్, ఎల్టీఐ మైండ్ ట్రీ ఐటీ కంపెనీల ద్వారా వరంగల్కు 2 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. యువతకు సొంతూరులో ఉద్యోగం చేయడం స�
Telangana | అమెరికాలోని న్యూజెర్సీలో ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా అమెరికా సెనెటర్ (న్యూజెర్సీ ) కోరి బుకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహేష్ బిగాల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆధ్వర్యంలో �
వర్క్ ఫ్రం హోం విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా వీడ్కోలు పలుకుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారంలో కనీసం రెండు, మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించే (రిటర్న్ టు ఆఫీస్-ఆర్టీవో) విధానం �
Bad News for Techies | ఆర్థికమాంద్యం ముప్పుతో గ్లోబల్ కార్పొరేట్లు భారీగా ఉద్యోగుల లేఆఫ్స్ అమలు చేశాయి. ఇండియా ఐటీ దిగ్గజాలు మరో రూపంలో పొదుపు చర్యలు చేపట్టనున్నాయని సమాచారం. మిడిల్, సీనియర్ ఎగ్జిక్యూటి
జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన వెబినార్లో ఎమ్మెల్సీ కవిత
ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకూ తీసుకువెళ్లాలన్న ఆశయంతో తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా ముందుకు సాగుతున్నదని బీఆర్ఎస్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు ములుగు మండలం జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఈనెల 21న ఐటీడీఏ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. సుమారు 20 వరకు కార్పొరేట్ కంపె�
చైనాలో కరోనా పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. అక్కడి తీవ్రతను చూస్తుంటే, మిగతా దేశాల్లోనూ వ్యాపించే ప్రమాదం ఉందనే భయం నెలకొంది.
ఇందూరుకు మణిమకుటంగా మారిన ఐటీ హబ్ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ టవర్ సరికొత్త సాంకేతిక విప్లవానికి బాటలు వేయను�
సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవారి కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు తొలిరోజు ఆదివారం భారీ స్పందన వచ్చిం
సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
రాష్ట్రంలో మూస కోర్సులు, మూస చదువులకు స్వస్తిపలుకుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నామ