హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింతే చాలు.. అక్కడికి క్షణాల్లో చేరి మాదక ద�
దశలవారీగా వర్క్ ఫ్రమ్ హోమ్కు ముగింపు కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఆఫీసులకు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్�
దేశీయ ఐటీ రంగంలో ఇప్పుడు ఫ్రెషర్ల కాలం నడుస్తున్నది.
పరిశ్రమలోని మెజారిటీ సంస్థలు తమ నియామకాల్లో కొత్తవారికి పెద్దపీట వేస్తున్నాయి.
ఇప్పటికే భారీ ఎత్తున తీసుకున్న ఐటీ కంపెనీలు.. మున్ముందు మరింతగా ఉద్య�
పోటీ ప్రపంచంలో ఎవరికైనా నైపుణ్యమే అతిపెద్ద బలం. కరోనా నేపథ్యంలో ఉపాధి రంగంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఈ తరుణంలో యువత నైరాశ్యంలో కూరుకొనిపోకుండా నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ ముందుచూ�
న్యూఢిల్లీ : ఉద్యోగుల వలసలు అధికం కావడం, సేవలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఏడాది పొడవునా ప్రెషర్స్ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. టెక్ దిగ్గజం టీసీఎస్, పెర్సిస్టెంట్ వంటి కంపెనీలు
ముంబై : కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత ఆర్ధిక వ్యవస్ధ అనూహ్యంగా పుంజుకోవడంతో నియామకాలు ఊపందుకున్నాయి. మహమ్మారి తలెత్తినప్పటి నుంచి తొలిసారిగా నొముర ఇండియా బిజినెస్ రిజంప్షన్ సూచీ కరోనా ముందు
Software Jobs | ఈ ఏడాది క్యాంపస్ల నుంచి 60,000 మంది మహిళా ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ వంటి టెక్ దిగ్గజాలు సన్నద్ధమయ్యాయి.
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ఈ ఏడాది మధ్యశ్రేణి ఐటీ కంపెనీల సీఈఓలకు తీపికబురు అందింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పందాల నేపథ్యంలో 2020-21లో ఈ ఐటీ కంపెనీల సీఈఓలు అత్యధిక వేతన పెం�