సామాన్యుల సొంతింటి కలను నెరవేర్చేందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా హనుమకొండ కాకతీయ హరిత హోటల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు తొలిరోజు విశేష స్పందన లభించింది.
రాష్ట్రంలో మూస కోర్సులు, మూస చదువులకు స్వస్తిపలుకుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉద్యోగావకాశాలు పెంపొందించే కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తున్నామ
ఉద్యోగుల వలసలతో దేశీయ ఐటీ సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. గడిచిన ఏడాదికాలంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ సంస్థల వలసల రేటింగ్ సరాసరిగా 25 శాతానికి పైగా న�
Minister KTR | ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లోని బీడీ ఎన్టీ ల్యాబ్ను కేటీఆర్ ఇవాళ సందర్శించారు. ఈ సంద�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశా
వచ్చే ఏడాది ఆఫీస్ను ప్రారంభిస్తాం కంపెనీ సీఈవో రాజశేఖర్ హైదరాబాద్, జూలై 11(బిజినెస్ బ్యూరో): అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సొల్యుషన్స్ సంస్థ టెక్వేవ్..తెలంగాణలో తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగర�
పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన
సైబర్ సెక్యూరిటీ నెపంతో వీపీఎన్ సర్వీసుల ద్వారా వినియోగదారుల డాటాను తీసుకోవాలన్న కేంద్రంలోని మోదీ సర్కారు కుట్రపై సదరు కంపెనీలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ఐటీశాఖ ఆధ్వర్యంలోని సెర్ట్-ఇన�
ఆఫీస్ స్పేస్ డిమాండ్లో దేశంలోనే ముందంజలో ఉన్న హైదరాబాద్ రియల్ రంగానికి రిటర్న్ టు ఆఫీస్ (ఆర్టీవో) మరింత ఊపునిస్తున్నది. ప్రధానంగా నగరంలోని ఐటీ కారిడార్లో కొవిడ్కు ముందున్న పరిస్థితుల మాదిరిగా
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింతే చాలు.. అక్కడికి క్షణాల్లో చేరి మాదక ద�
దశలవారీగా వర్క్ ఫ్రమ్ హోమ్కు ముగింపు కొన్ని సంస్థలు కొద్దిరోజులపాటు హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించగా, మరికొన్ని సంస్థలు స్వచ్ఛందంగా వచ్చేవారు ఆఫీసులకు రావొచ్చనే అవకాశం కల్పిస్తున్�
దేశీయ ఐటీ రంగంలో ఇప్పుడు ఫ్రెషర్ల కాలం నడుస్తున్నది.
పరిశ్రమలోని మెజారిటీ సంస్థలు తమ నియామకాల్లో కొత్తవారికి పెద్దపీట వేస్తున్నాయి.
ఇప్పటికే భారీ ఎత్తున తీసుకున్న ఐటీ కంపెనీలు.. మున్ముందు మరింతగా ఉద్య�
పోటీ ప్రపంచంలో ఎవరికైనా నైపుణ్యమే అతిపెద్ద బలం. కరోనా నేపథ్యంలో ఉపాధి రంగంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఈ తరుణంలో యువత నైరాశ్యంలో కూరుకొనిపోకుండా నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ ముందుచూ�