దేశీయ ఐటీ సంస్థలకు మళ్లీ నిరాశతప్పెటట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ దేశాల ఆర్థిక స్థితిగతులు అనిశ్చితిలో కొనసాగుతుండటం, టెక్నాలజీ డిమాండ్ పడిపోవడం, క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రాధాన్�
దేశంలో ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే వారిలో కనీసం 20 శాతం మందికి కూడా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది.
Tech Jobs - TEAM LEASE | ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే టెక్ కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగ నియామకాలు తగ్గించేశాయి. దీంతో ఈ ఏడాది ప్రతి పది మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం లభిస్తుందని టీం లీజ్ డిజిటల్ సంస్థ పేర్కొ�
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్' ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.
Telangana Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ( private establishments), ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) ఆదే�
KTR | బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు భారీ స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఇవాళ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలక�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
హైదరాబాద్ అభివృద్ధిలో ఐటీ కారిడార్ అత్యంత కీలకమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఐటీ కారిడార్లోని ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన ఉండేది. అలాంటిది రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ�
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ ఉద్యోగాల హవా నడుస్తోంది. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం.. కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలతో హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకు పోతుండగా.. ఇదే విధంగా రాష్ట్ర�
ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు 50-70 శాతం తగ్గి�
Layoffs | టెక్ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇది నిరు
జంట జలాశయాల్లో ఒకటిగా నగరానికి తాగునీళ్లను అందించిన గండిపేట నేడు నగరవాసులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించేందుకు ఐటీ కారిడార్లో అద్భుతమైన వేదికగా మారింది. నగర శివారులో గండిపేట జలాశయం నిత్యం వేలాది మంది స
పైరవీలు.. పైసా లంచం ఇచ్చే పనిలేకుండానే స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువతకు సర్కారీ కొలువులు దక్కాయి. 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాలు భర్తీచేయగా, ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి అవకాశ�
IT Layoffs | దేశీయ ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి. భారతీయ టాప్-10 ఐటీ సంస్థల్లో తొమ్మిదింటిలో ఈ ఏడాది ఏప్రిల్ మొదలు సెప్టెంబర్ ఆఖరుదాకా ఏకంగా అర లక్షకుపైగా ఉద్యోగులు బయటకుపోయారు.
కాంగ్రెస్ పాలనలో కన్నడనాట కటిక చీకట్లు అలుముకొన్నాయి. బీజేపీని ఓడించి కాంగ్రెస్ను గెలిపించి.. తాము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారు.