Vikram S Rocket | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ రాకెట్ నింగిలోకి వెళ్లింది. హైదరాబాద్ కి చెం�
Skyroot Aerospace | హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Skyroot | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన
హైదరాబాద్ వేదికగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ), ఇస్రో ఆధ్వర్యంలో పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు.
రీయూజబుల్ లాంచ్ వెహికిల్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ-టీడీ)పై పురోగతిని సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మొదటి రన్వే ల్యాండింగ్ ప్రయోగం చేపట్టేందుకు (ఆర్ఎల్వీ-ఎల్ఈఎ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3) రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ISRO | మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న
Mars Orbiter:అరుణ గ్రహం అధ్యయనం కోసం ఇస్రో మార్స్ ఆర్బిటార్ను నింగికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్స్ ఆర్బిటార్ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. వాస్తవానికి కేవలం
Indian Railways | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లోకోమోటివ్ల కదలికలను ట్రాక్ చేసేందుకు రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RTIS)ను రైల్వే ఇన్స్టాల్ చేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్