తొమ్మిదో తరగతి విద్యార్థులకు శిక్షణ ‘యువికా’ పేరిట దరఖాస్తు స్వీకరణ గ్రామీణలకు తొలి ప్రాధాన్యం ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుకు గడువు భావి శాస్త్రవేత్తలకు ఆహ్వానం మహబూబ్నగర్ టౌన్, మార్చి 30 : గ్రామీణ, పట్టణ �
పీఎస్ఎల్వీ రాకెట్తో చేపట్టిన ప్రయోగాల్లో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన ప్రయోగం ఇదే. ఈసారి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో దేశీయంగా రూపొందించిన వందో ఉపగ్రహం...
శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ‘యువికా’ పేరిట దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 10 వరకు గడువు యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామీణులకు తొలి ప్రాధ�
యువ శాస్త్రవేత్తల కోసం ‘యువికా-2022’ ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోట సందర్శనకు అవకాశం ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ దేశ వ్యాప్తంగా 150 మంది విద్యార్థులకు అవకాశం మంచిర్యాల అర్బన్, మార్చి 18 : యువ శ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన అతిచిన్న ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మ�
మూడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి.. ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం సక్సెస్లో హైదరాబాదీ సంస్థ పాత్ర హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ52 ప్ర�
ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించతలపెట్టిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ దాదాపు 25 గంటల పాటు కొనసాగనుంది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (Isro) మరో ప్రయోగానికి సిద్ధమైంది. రేపు పీఎస్ఎల్వీ సీ52 (PSLV C52) రాకెట్ను సోమవారం ఉదయం ప్రయోగించనుంది. దీ
పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 న ఉదయం ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. 13వ తేదీ తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రక్రియను నిర్వహించేందుకు ఏర్పాట్లు...
బెంగుళూరు: ఇస్రో కొత్త ఏడాదికి సిద్దమైంది. ఫిబ్రవరి 14వ తేదీన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ద్వారా ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. శ్రీహరికోటలోని సతీష్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం ఉద
క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఇస్రో ఘనత అహ్మదాబాద్: సమాచారాన్ని హ్యాకర్ల బారిన పడకుండా సురక్షితంగా పంపించడంలో ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. 300 మీటర్ల దూరంలోని రెండు ప్రాంతాల మధ్య ఈ డేటాను పంపించార�