Skyroot Aerospace | హైదరాబాద్కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వీకేఎస్ రాకెట్ రేపు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో స్కై రూట్ టీమ్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
Skyroot | దేశంలో తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగానికి అంతా సిద్ధమైంది. ఇప్పటివరకు ఇస్రో తయారుచేసిన రాకెట్లను ప్రయోగించడం మాత్రమే మనం చూశాం. కానీ మొదటిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన
హైదరాబాద్ వేదికగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్), డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ), ఇస్రో ఆధ్వర్యంలో పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు.
రీయూజబుల్ లాంచ్ వెహికిల్-టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ (ఆర్ఎల్వీ-టీడీ)పై పురోగతిని సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక మొదటి రన్వే ల్యాండింగ్ ప్రయోగం చేపట్టేందుకు (ఆర్ఎల్వీ-ఎల్ఈఎ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. అత్యంత బరువైన లాంచ్ వెహికల్ మార్క్(ఎల్వీఎం)3-ఎం2 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనతను సొంతం చేసుకున్నది. బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్-3 (GSLV MARK-3) రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది.
ISRO | మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న
Mars Orbiter:అరుణ గ్రహం అధ్యయనం కోసం ఇస్రో మార్స్ ఆర్బిటార్ను నింగికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్స్ ఆర్బిటార్ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. వాస్తవానికి కేవలం
Indian Railways | భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లోకోమోటివ్ల కదలికలను ట్రాక్ చేసేందుకు రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (RTIS)ను రైల్వే ఇన్స్టాల్ చేస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్
ప్రమాదవశాత్తూ కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్నవాళ్లకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుభవార్త చెప్పింది. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ కాలును
ఈ స్మార్ట్ లింబ్ ధర రూ.4-5 లక్షలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇలాంటి లింబ్స్ ధర రూ.10-60 లక్షలు ఉంటుందని, దీనితో పోల్చితే ఎంపీకే ధర పది రెట్లు తక్కువ అని వెల్లడించింది.
బెంగళూరు : అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్తగా పునర్వినియోగ రాకెట్ను రూపొందించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందని, దీంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలదని ఇస్రో చైర్మన�