ప్రమాదవశాత్తూ కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్నవాళ్లకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుభవార్త చెప్పింది. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే స్మార్ట్ కాలును
ఈ స్మార్ట్ లింబ్ ధర రూ.4-5 లక్షలు ఉంటుందని ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇలాంటి లింబ్స్ ధర రూ.10-60 లక్షలు ఉంటుందని, దీనితో పోల్చితే ఎంపీకే ధర పది రెట్లు తక్కువ అని వెల్లడించింది.
బెంగళూరు : అంతర్జాతీయ మార్కెట్ కోసం కొత్తగా పునర్వినియోగ రాకెట్ను రూపొందించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసిందని, దీంతో ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గించగలదని ఇస్రో చైర్మన�
Samantha Cristoforetti | దేశంలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తుండటంతో అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.
బెంగళూరు, ఆగస్టు 10: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మాన వ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో కీలక ముందుడుగు పడింది. ఏదైనా అనుకోని విప త్తు తలెత్తినప్పుడు వ్యోమగాములు సురక్షితంగా బయటపడేందుకు సంబం�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కొత్తగా అభివృద్ధి చేసి తొలిసారిగా ప్రయోగించిన చిన్న ఉపగ్రహ నౌక (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగం విఫలమైంది. ఈవోఎస్-02, ఆజాదీశాట్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో ఈ మ�
SSLV-D1 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అతితక్కువ ఖర్చుతో రూపొందించిన ఎస్ఎస్ఎల్వీ -డీ1 రాకెట్ ప్రయోగంపై సందిగ్ధత నెలకొన్నది. ఎస్ఎస్ఎల్వీ రాకెట్ను ఆదివారం ఉదయం
SSLV-D1 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించింది. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన ఉపగ్రహ వాహక నౌక ఎల్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ను ప్రయోగించింది.
ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ప్రయోగానికి సర్వం సన్నద్ధం చేసింది. చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి రూపొందించిన
మినియేచర్ రాకెట్ నమూనాలతో కూడిన ‘స్పేస్ ఆన్ వీల్స్’ ఎక్స్పో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అనేక రాకెట్ నమూనాలతోపాటు లాంచ్ ప్యాడ్స్, చంద్రయాన్ మిషన్-1, మంగళ్యాణ్ వంటివి ఎన్నో విద్య�
నగరాల్లో ఆధార్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడం ఇప్పటివరకూ కష్టమైన పని. ఇకపై ఒక్క క్లిక్తో ఆ సమాచారం తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సిం�
నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ53 సిద్ధంగా ఉన్నది. ఇవాళ సాయంత్రం 6.02 గంటలకు ఆకాశంలోకి టేకాఫ్ చేసేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధంచేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు PSLV C-53 రాకెట్ను నింగిలోకి పంపనున్నది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా