నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ53 సిద్ధంగా ఉన్నది. ఇవాళ సాయంత్రం 6.02 గంటలకు ఆకాశంలోకి టేకాఫ్ చేసేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్
ISRO | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధంచేసింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు PSLV C-53 రాకెట్ను నింగిలోకి పంపనున్నది. అయితే ముందుగా నిర్ణయించిన సమయానికి రెండు నిమిషాలు ఆలస్యంగా
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV)లో రాకెట్ను గురువారం నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు PSLV C-53 మిషన్ కౌంట్డౌన్ను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. పీఎస్ఎల్�
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్
బెంగళూరు, జూన్ 22: ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ-సీ53 ద్వారా సింగపూర్కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 30న ఈ ప్రయోగం ని�
ఎవరూ ఊహించని విధంగా ఆకాశంలో నుంచి కొన్ని ఇనుప గోలీలు రెండు గ్రామాల్లో పడ్డాయి. వాటిని చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వాటిని గుర్త
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శుక్రవారం ఉదయం హ్యూమన్ రేటెడ్ సాలిడ్ రాకెట్ బూస్టర్ (HS 200)ను విజయవంతంగా పరీక్షించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్ర�
ముంబై, మే 11: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వద్ద పాలసీదారులు క్లెయిం చేయని రూ. 21,336 కోట్ల మొత్తం ఉంది. రెండు మానవసహిత అంతరిక్షయాన ప్రాజెక్టులకు (గగన్యాన్) ఈ మొత్తం సరిపోతుంది. ఇస్�
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కీలక అడుగు వేయడానికి సమాయత్తమవుతున్నది. ఇప్పటికే చంద్రు డు, మార్స్పైకి స్పేస్ క్రాఫ్ట్లను పంపిన ఇండియా.. శుక్ర గ్రహం(వీనస్) కక్ష్యలోకి కూడా స్పేస్ క్రాఫ్ట్ను పంపించ
న్యూఢిల్లీ : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చంద్రయాన్, మంగళ్యాన్ ప్రయోగాలకు సిద్ధమవుతున్నది. ఈ ప్రయోగాలు పూర్తయిన అనంతరం గ్రహాలన్నింటిలో అత్యంత వేడిగా ఉంటే శుక్రగ్రహంపై ప్రయోగానికి రెడీ అవుతున్నది. �
పీఎస్ఎల్వీ ద్వారా ఇప్పటివరకు ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాల సంఖ్య 226. వాటిలో విదేశీ ఉపగ్రహాలు 180. ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డు ఇప్పుడు భారత్ పేరిట ఉంది...
అత్యధిక ప్రయోగాలు విజయవంతం కావడంతో పీఎస్ఎల్వీ భారతదేశ విశ్వసనీయ, బహుముఖ ప్రయోగ వాహనంగా ఉద్భవించింది. 1994-2017 మధ్య పీఎస్ఎల్వీ ద్వారా 209 విదేశాలకు చెందిన ఉపగ్రహాలను, 48 దేశీయ ఉపగ్రహాలను
వరుస రాకెట్ ప్రయోగ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ప్రపంచ దృష్టిలో తన స్థానాన్ని సమున్నతంగా నిలబెట్టుకుంటూనే ఉంది. 2020 -భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి �