భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ ఎక్స్, అమెజాన్ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
భూమిపై పరిణామాలను నిత్యం పరిశీలించి తక్షణం సమాచారాన్ని అందించే నిసార్ ఉపగ్రహాన్ని అమెరికా వైమానిక దళం బుధవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బెంగళూరులో అందజేసింది.
NASA - ISRO satellite | నాసా-ఇస్రో సింథటిక్ ఎపర్చర్ (NISAR) ఉపగ్రహాన్ని సీ-17 విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరుకు బుధవారం చేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా భూమి క్రస్ట్, ఉపరితలం, మంచు ప్రాంతాల్లో మార్పులను పరిశీలించేందుకు అమ�
గగన్యాన్ యాత్ర దేశ సైంటిస్టుల కల. ఆ కలను నిజం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది ఇస్రో బృందం. దేశ శాస్త్ర పరిజ్ఞానాన్ని లోకానికి చాటేందుకు సొంత టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న ఇస్రో బృందానికి అవసరమ�
చిన్న ఉపగ్రహ వాహకనౌక(ఎస్ఎస్ఎల్వీ) సెగ్మెంట్లో ఇస్రో మొదటి విజయాన్ని సాధించింది. శుక్రవారం ఉదయం 9.18 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్ వి�
Joshimath sinking ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత టూరిస్టు ప్రాంతం జోషీమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ పట్టణంపై భారత అంతరిక్ష సంస్థ ఓ కొత్త రిపోర్ట్ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి జనవరి 8వ �
Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్స్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)పై ప్రశంసలతో ముంచెత్తారు. ‘ది స్టార్ట్ మీ అప్’ పేరుతో బ్రిటన్కు రాకెట్ ప్రయోగం విఫలమైన తర్�