తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించబోతున్నది. దక్షిణ ధృవంలోని అంటార్కిటికా కేంద్రంగా భారత్ చేస్తున్న ఉపగ్రహ పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్నగర్లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ �
ప్రణాళిక ప్రకారం పనులన్నీ జరిగితే రెండు నెలల వ్యవధిలోపే చంద్రుడిపైకి మరో అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో యోచిస్తున్నది. కీలక సాంకేతికత సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి అంతరిక్ష నౌకను పంపే ప్రాజెక్టును ప
పీఎస్ఎల్వీ మరోసారి ఇస్రో నమ్మకాన్ని నిలబెట్టుకొని విజయవంతమైంది. శనివారం శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ55 సింగపూర్కు చెందిన రెండు ఉపగ్రహాలను అనుకున్న కక్
PSLV-C55: రెండు సింగపూర్ ఉపగ్రహాలను .. పీఎస్ఎల్వీ సీ 55 సక్సెస్ఫుల్గా నింగిలోకి పంపింది. ఇవాళ శ్రీహరికోట నుంచి ఆ ప్రయోగం నిర్వహించారు. ఆ రెండు శాటిలైట్లు కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడి�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో వాణిజ్య ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్ఎల్వీ-�
ISRO | ఇస్రో బుధవారం పోస్ట్ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశ�
ISRO Yuvika | బాల్యదశలోనే విద్యార్థులను సైన్స్, అంతరిక్ష సాంకేతిక రంగాలవైపు మళ్లించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తున్నది. ఈ ఏడాదికి యువ విజ్ఞాని కార్యక్రమం (యువిక ) కింద తొమ్మిదో తరగతి విద�
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 (LVM-3) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. జీఎస్ఎల్వీ మార్క్ 3-ఎం3 (ఎల్వీఎం 3-ఎం3) రాకెట్ ద్వారా వన్వెబ్కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనుంది.
ఇప్పుడంతా అంతరిక్ష పర్యాటకానిదే హవా. నాసా, స్పేస్ ఎక్స్, అమెజాన్ సహా పలు సంస్థలు రోదసిలోకి ఔత్సాహికులను పంపుతుండగా, ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
భూమిపై పరిణామాలను నిత్యం పరిశీలించి తక్షణం సమాచారాన్ని అందించే నిసార్ ఉపగ్రహాన్ని అమెరికా వైమానిక దళం బుధవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బెంగళూరులో అందజేసింది.