న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు ప్రైవేట్ కంపెనీ ‘టాటా ఎల్క్సీ’ సహకారం అందించనున్నది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన రికవరీ టీమ్కు శిక్షణలో సాయం చేయనున్నది.
కం పెనీ ఇప్పటికే క్రూ మాడ్యూల్ రికవరీ మాడల్స్ను అభివృద్ధి చేసింది. మాన వసహిత ప్రాజెక్టు గగన్యాన్లో వ్యోమగాములను 400 కి.మీ దూరంలోని కక్ష్యలోకి పంపించనున్నారు.