Gaganyaan Mission: గగన్యాన్ మిషన్కు చెందిన రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను ఇస్రో ఇవాళ విజయవంతంగా నిర్వహించింది. ఐఏడీటీ-02 పరీక్షను సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఇస్రోకు కేంద్ర సైన్స్ అండ్ టెక�
Gaganyaan Mission | గగన్యాన్ మిషన్కు సంబంధించిన మరో కీలక టెస్ట్ను ఇస్రో నిర్వహించింది. క్రూ మాడ్యూల్ ల్యాండింగ్కు సంబంధించిన పారాచూట్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్యాన్ మిషన్లో కీలక ముందడుగు వేసింది. ఈ నెల 3న యూపీలోని ఝాన్సీ వద్ద చేపట్టిన పారాచూట్ ఎయిర్డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) విజయవంతమైంది.
IADT 01 | గగన్యాన్ మిషన్ (Gaganyaan Mission) దిశగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక మైలురాయిని అధిగమించింది. మానవసహిత అంతరిక్ష యాత్రలో వ్యోమగాముల భద్రతకు అత్యంత ముఖ్యమైన పారాచూట్ వ్యవస్థ (Parachute system) పనితీరును పరీక్ష�
PM Modi | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
శుభాన్షు ఐఎస్ఎస్ యాత్రతో భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్' మిషన్కు కీలక అడుగులు పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Shubhanshu Shukla | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురు వ్యోమగాముల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. వ్యోమగాముల్ని ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్న ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాన్ని బుధవారం సాయంత్రం చేపడుతున్నారు
Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు �
మన దేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్ ప్రయోగం 2026 చివర్లో జరుగుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ రాకెట్ మానవ రహిత ప్రయోగం జరుగుతుందన్నారు.
Gaganyaan Mission | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Isro) చైర్మన్ సోమనాథ్ (Somanath) కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మినిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్యాన్’ మిషన్ (Gaganyaan Mission)కు �
గగన్యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లబోతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు చెప్పారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో త్వరలో చేపట్టనున్న గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రధాని నరేంద్రమోదీ దేశానికి పరిచయం చేశారు.
భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్' కోసం నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు �