భారత్ తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్యాన్ యాత్రకు వ్యోమగాముల ఎంపిక పూర్తయ్యిందని, 2025లో చేపట్టే అంతరిక్ష యాత్ర కోసం తామంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ శనివ
మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లను, మహిళా శాస్త్రవేత్తలను ఇందులో భాగస్వాము
Gaganyaan Mission | ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ను ఈ నెల 21న నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శ్రీహరికోటలోని షార్ నుంచి దీన్న�
గగన్యాన్లో అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను పరీక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నది. మన దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీహ�
గగన్యాన్ మిషన్లో భాగంగా మహిళా రోబో ‘వ్యోమ్ మిత్ర’ను అంతరిక్షంలోకి పంపబోతున్నామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘అక్టోబర్లో గగన్య�
Aditya L-1 Mission | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన దేశంగా చరిత్రను లిఖించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది చేపట్టనున్న గగన్యాన్ మిషన్కు ప్రైవేట్ కంపెనీ ‘టాటా ఎల్క్సీ’ సహకారం అందించనున్నది. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు ఉద్దేశిం�