Asaduddin Owaisi | హైదరాబాద్ : అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాము ఖ్యం కలిగిన వక్ఫ్ ఆస్తులను నియంత్రించడానికి, రక్షించడానికి భారత ప్రభుత్వం కృషిచేస్తున్నది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు 195 4- వక్ఫ్ చట్టం పునాది వేసింది. కాలక్రమేణా, పాలనను మెర�
నేను ఇష్టపడుతున్న యువతిని నీవు పెండ్లి చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసిన సంఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మణికొండ ప్రాంతంలో నివాసం ఉం�
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో మదీనా పట్టణంలో వైద్యులు ఏ పనీపాటా లేకుండా ఉండేవారు. రోగులు రాక గోళ్లు గిల్లుకుంటూ కూర్చునేవారు. ఒకానొక సందర్భంలో వైద్యులంతా కలిసి ముహమ్మద్ ప్రవక్త (స) దగ్గరికి వచ్చి ‘మా దగ్గ�
మనసును ఖురాన్ పరిభాషలో ‘నఫ్స్' అంటారు. మూడు రకాల మనసులు ఉంటాయని ఖురాన్ పేర్కొన్నది. అవి నఫ్సె అమ్మారా, నఫ్సె లవ్వామా, నఫ్సుల్ ముత్మయిన్నహ్. మనసుల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనసులో క్రోధం, అసూయ, ద�
కత్తి చేసిన గాయం కాలంతో మానుతుందేమో గానీ, మాటలు చేసే గాయాలు ఎప్పటికీ మానవు అంటారు మన పెద్దలు. సంభాషణ, భావ వ్యక్తీకరణ మనిషికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం. ఇతరులతో మాట్లాడే ముందు మన మాటలు సందర్భోచితమా, కాద�
వాగ్దాన పాలనను గురుతరమైన బాధ్యతగా ఇస్లాం పేర్కొంది. అది ముస్లింల నైతికతలో భాగమని తెలిపింది. ఏ వ్యవహారంలో అయినా వాగ్దానం చేసినట్లయితే చివరి నిమిషం వరకు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి దానిని నెరవేర�
Ambedkar అంబేద్కర్పై కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అజీమ్ పీర్ ఖాద్రీ చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. నెల 13న షిగ్గాన్ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం మాదిగ వర్గం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్�
వృద్ధులంటే జీవిత సారాన్ని గ్రహించిన అనుభవజ్ఞులు. ముదిమి వయసులో కొన్ని పనులు చేసుకోలేరు. అందుకు వారు సంతానంపై, ఇతరులపై ఆధారపడతారు. వారిని గౌరవించి, సేవలు చేయడం మన విధి. వృద్ధుల విశిష్టతను, వారితో ఎలా ప్రవర�
అబ్దుల్ ఖాదర్ జీలానీ (రహ్మాలై) గొప్ప పండితుడు. ముస్లిం సమాజం ఆ మహనీయుణ్ని నిత్యం స్మరించుకుంటుంది. ఆయన బోధనలను గుర్తుచేసుకొని స్ఫూర్తి పొందుతుంది. అబ్దుల్ ఖాదర్ జీలానీ (రహ్మాలై) ఇరాన్కు వాయువ్య ప్రా�
ఖురాన్ ‘హృదయం (గుండె)‘ గురించి వివరంగా చర్చించింది. సుమారుగా 130 సార్లు హృదయానికి సంబంధించిన వాక్యాలు ఈ పవిత్ర గ్రంథంలో కనిపిస్తాయి. గుండెను ఖురాన్ ఖల్బ్ అని సంబోధించింది. ఖల్బ్ అంటే ‘తిరగడం’ అని అర్ధం.
ఖలీఫా హారూన్ రషీద్ తన ఇద్దరు పిల్లలకు ఇంట్లోనే చదువులు చెప్పించేవారు. ఇమామ్ కసాయి చెప్పే పాఠాలను ఖలీఫా ఇద్దరు పిల్లలు మామూర్, అమీన్ ఎంతో బుద్ధిగా వినేవారు. గురువు గారికి పరమ విధేయులుగా ఉండేవారు. ఒకర�
ఒకానొక వ్యాపారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ‘నాకు డబ్బు అవసరముంది. ఈ బంగారు నగ ఉంచుకొని కొంత డబ్బు ఇవ్వండి. నెలరోజుల్లో డబ్బు చెల్లించి నగను తీసుకువెళ్తాను’ అన్నాడు. వ్యాపారి డబ్బు ఇవ్వడానికి తటపటాయించాడు