అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేస�
సమాజంలోని ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు ప్రపంచ శాంతికి ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఇస్లాం మత గురువులు ముఫ్తీలు మొహీనొద్దీన్, రఫీక్, యూసుఫ్, జ�
ప్రవక్త ఇబ్రాహీం సరిగ్గా ఐదువేల ఏండ్ల కిందటివారు. ఆయన సృష్టిని పరిశీలన దృష్టితో చూసేవారు. ఇంతపెద్ద సృష్టికి ఒక కర్త ఉండి ఉంటాడని భావించేవారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలను తదేక దృష్టితో గమనించి ‘అవే
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించటంతో రాత్రి నుంచే ఉపవాసాలు ప్రారంభించాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఖాదర్ సిద్ధిఖి ప్రకటించారు. ఈ మేరకు ముస్లింలు ఉపవ�
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి ఏమీ కాదని కర్ణాటక హైకోర్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హిజాబ్ వివాదంపై హైకోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. కర్ణాటక ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ప్రభులింగ్
కూచ్బిహార్, ఏప్రిల్ 6: ముస్లింల ఓట్లు తన చేజారిపోతున్నాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భయపడుతున్నారని, అందుకే ఓట్లు చీలిపోకుండా, గంపగుత్తగా తృణమూల్కే ఓటు వేయాలని ముస్లింలను అభ్యర్థిస్తున్నారని ప్రధ�