Ramgiri Maharaj: :మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన హిందువుల మత గురువు రామ్గిరి మహారాజ్పై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 302 కింద ముంబ్రా పోలీసులు కేసు బుక్ చేశారు.
ప్రవక్త మూసా (అలై) అల్లాహ్తో నేరుగా మాట్లాడారు కాబట్టి ఆయన్ను ‘మూసా కలీముల్లాహ్' అని పేర్కొన్నది ఖురాన్. ఒకానొకసారి మూసా (అలై) అల్లాహ్తో మాట్లాడేందుకు తూర్ పర్వతం వైపునకు వెళ్లబోతుండగా ఓ వ్యక్తి అడ్�
‘పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి’ అంటుంది ఖురాన్. ఈ వాక్యం మన పొరుగువారితో సాన్నిహిత్యంగా, సత్సం�
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలూ భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్పీఎల్బీ) ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
లుఖ్మానె హకీం సుప్రసిద్ధ వైద్యులు. ఆయన పేరుతో ఖురాన్లో ఒక అధ్యయమే ఉంది. వందల సంవత్సరాలపాటు ఎన్నో రోగాలకు చికిత్స చేశారు. అరుదైన వైద్యుడిగా గుర్తింపు పొందారు.
Dagestan: దక్షిణ రష్యాలో డాగేస్తాన్ ప్రాంతం ఉన్నది. పర్వతాలు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో అనేక మైనార్టీ జాతులు కూడా ఉన్నాయి. ఇస్లామిక్ మతస్తులతో పాటు యూద సంతతి కూడా అక్కడ ఎక్కువే ఉన్నది. కానీ ఆదివారం
నాన్న నీడ లేని పిల్లల్ని ఇస్లామిక్ పరిభాషలో ‘యతీమ్' అని పిలుస్తారు. నాన్న అండ కరువైన పిల్లలను అత్యంత బలహీనులుగా ఖురాన్ పేర్కొన్నది. తండ్రి లేని అనాథ పిల్లల ఆస్తి హక్కు, వాళ్లను ఆదుకునే ఆదేశాలు ఖురాన్�
‘ఆహారం విషయంలో హద్దులు మీరే వారిని అల్లాహ్ ప్రేమించడు’ అని ఖురాన్ హెచ్చరిక. ఆహార వృథాను ఈ పవిత్ర గ్రంథం తీవ్రంగా ఖండించింది.‘తినేటప్పుడు ఆహార వస్త్రంపై పడిన మెతుకులను తీసి తినేవారిని అల్లాహ్ కరుణిస�
అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేస�
సమాజంలోని ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు ప్రపంచ శాంతికి ఇస్లాం మత పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలు ఎంతగానో దోహదం చేస్తున్నాయని ఇస్లాం మత గురువులు ముఫ్తీలు మొహీనొద్దీన్, రఫీక్, యూసుఫ్, జ�
ప్రవక్త ఇబ్రాహీం సరిగ్గా ఐదువేల ఏండ్ల కిందటివారు. ఆయన సృష్టిని పరిశీలన దృష్టితో చూసేవారు. ఇంతపెద్ద సృష్టికి ఒక కర్త ఉండి ఉంటాడని భావించేవారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలను తదేక దృష్టితో గమనించి ‘అవే
ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించటంతో రాత్రి నుంచే ఉపవాసాలు ప్రారంభించాలని మక్కా మసీదు సూపరింటెండెంట్ ఖాదర్ సిద్ధిఖి ప్రకటించారు. ఈ మేరకు ముస్లింలు ఉపవ�