Donald Trump | పశ్చిమాసియాలో ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్-అమెరికా (Israel-USA) యుద్ధం కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్లక్ష్య వ్యాఖ్యలు చేశారు.
Mojtaba Khamenei | ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు బ్రిటన్కు చెందిన వార్తాపత్రిక ‘ది సన్’ పేర్కొంది. దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ఒకటి లేదా రెండు కాళ్లను కోల్పోయినట్లు తెలిపింది. అమెరి�
Explosion Rocks Tehran | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం 14వ రోజుకు చేరింది. శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లో అమెరికా-ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో టెహ్రాన
Iran war | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Trump) చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.
ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వంటగ్యాస్ సిలిండర్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నవేళ.. కేంద్రం మాత్రం దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని వెల�
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
Induction cooktops | ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు, సహజ వాయువు సరఫరాలో ప్రపంచ వ్యాప్తంగా కొరత నెలకొన్నది. దీంతో దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో
ఎలక్ట్రిక్ ఇండక్షన్ కుక్టాప్లకు ఒక్కసారిగా డిమాండ్ �
Thai Cargo Ship : ఇండియాలోని గుజరాత్కు వస్తున్న థాయ్ కార్గో షిప్పై హోర్ముజ్ జలసంధి వద్ద బుధవారం దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో షిప్పులోని కొందరు సిబ్బందిని ఒమన్ నావికా దళం రక్షించింది.
ఇరాన్- ఇజ్రాయిల్, అమెరికా వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్పైనా పడింది. ఇప్పటికే పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలతో సామాన్యులు సతమతమవుతుండగా, తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు మరింత ఆందోళనకు గురిచేస�
India-Bangladesh : తాజాగా బంగ్లాదేశ్కు ఇండియా 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఒక పక్క ఇరాన్ వార్ జరుగుతుండగా సరఫరా చేయడం విశేషం. గతంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చమురు సరఫరాపై ఒప్పందం కుదిరింది.
PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ప్రధాని మో�
Donald Trump: ఇరాన్తో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూతో కలిసి ఆ అంశంలో పరస్పర నిర్ణయం తీసుకోనునట్లు ఆయన వెల్ల
ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి(,Mojtaba Hosseini Khamene) గాయాలైనట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు, భద్రతా అధికారులు వెల్లడించారు.