US loses AWACS aircraft | ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ దాడిలో 300 మిలియన్ డాలర్ల విలువైన కీలక ఈ-3 సెంటిన్రీ విమానం ధ్వంసమైంది. దీంతో అమెరికా మరో భారీ నష్టాన్ని చవిచూసింది.
US-Israel Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభమై నెల రోజులవుతోంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది ఇరాన్. ఆ దేశ అగ్రనేతలు దాదాపు అందరూ ప్రాణాలు కోల్పోయారు.
Iran War |ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతున్నది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్ డాలర్లను (సుమారు రూ.1.07 లక్షల కోట్లు) అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున 2 బ
Omar Abdullah | మానవత్వం కోసం ఇరాన్ యుద్ధంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై రుద్దిన యుద్ధాన్ని ఆపడానికి ఇతర దేశాలతో సంబంధాలను
PM Modi : ఇరాన్ యుద్ధం, సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో శుక్రవారం మోదీ సమావేశం నిర్వహించనున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం తాత్కాలికంగానైనా ఆగిపోవడం ప్రపంచానికి ఊరట కలిగించింది. ఈ తాత్కాలికం శాశ్వతంగా మారాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా మొదలుప�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐదు రోజులపాటు ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి.
Iran says shot down F-15 jet | శత్రు దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. హోర్ముజ్ ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది. దీనికి సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది.
Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
Iran war : సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది.
Petrol Price : ఇరాన్ వార్ ప్రభావం ఇప్పుడు మెల్లిగా ఇండియాలో పెట్రోల్, డీజిల్పై కూడా పడబోతుంది. ప్రీమియం పెట్రోల్ (పవర్ పెట్రోల్) ధరల్ని పెంచుతూ హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు నిర్ణయం తీసుకున్నా�
ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాలకే అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో 39 ట్రిలియన్ డాలర్లను (సుమారు రూ. 3,627 లక్షల కోట్లు) దాటి ఒక ప్రధాన ఆర్థిక మైలురాయిని చేరుకుంది.