Omar Abdullah | మానవత్వం కోసం ఇరాన్ యుద్ధంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై రుద్దిన యుద్ధాన్ని ఆపడానికి ఇతర దేశాలతో సంబంధాలను
PM Modi : ఇరాన్ యుద్ధం, సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో శుక్రవారం మోదీ సమావేశం నిర్వహించనున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధం తాత్కాలికంగానైనా ఆగిపోవడం ప్రపంచానికి ఊరట కలిగించింది. ఈ తాత్కాలికం శాశ్వతంగా మారాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా మొదలుప�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు బ్రేక్పడింది. ఐదు రోజులపాటు ఇరాన్పై దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి.
Iran says shot down F-15 jet | శత్రు దేశానికి చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. హోర్ముజ్ ద్వీపం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు పేర్కొంది. దీనికి సాక్ష్యంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది.
Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది.
Iran war : సౌదీ అరేబియాలోని రియాద్ పట్టణంపై ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిలో భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ధృవీకరించింది.
Petrol Price : ఇరాన్ వార్ ప్రభావం ఇప్పుడు మెల్లిగా ఇండియాలో పెట్రోల్, డీజిల్పై కూడా పడబోతుంది. ప్రీమియం పెట్రోల్ (పవర్ పెట్రోల్) ధరల్ని పెంచుతూ హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు నిర్ణయం తీసుకున్నా�
ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన కొన్ని వారాలకే అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో 39 ట్రిలియన్ డాలర్లను (సుమారు రూ. 3,627 లక్షల కోట్లు) దాటి ఒక ప్రధాన ఆర్థిక మైలురాయిని చేరుకుంది.
Iran war : ఇప్పటికే యూఏఈ, ఖతార్లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడులు చేసిన ఇరాన్ తాజాగా సౌదీ అరేబియాలోని ప్రధాన పట్టణం యన్బులోని రెడ్ సీ పోర్టు వద్ద గల సౌదీ అరాంకో సంస్థకు చెందిన చమురు రిఫైనరీలపై దాడి చేసింది.
ఎల్పీజీ సంక్షోభంతో కేరళవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతబడ్డాయి. ఈ నేపథ్యంలో కేరళ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ పోరుబాట పట్టింది. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించాలని నిర్ణయించింది.
Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ఇండియాలోని చమురు సరఫరా, ధరలపైనే కాదు.. ఔషధాల తయారీ, సరఫరాపై కూడా పడుతోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మందుల ధరలు 10-15 శాతం పెరిగాయని ఔషధ రంగ వ్యాపారులు చెబుతున్నారు.
Russian oil tanker | చైనాకు క్రూడ్ ఆయిల్ రవాణా చేస్తున్న రష్యా ఆయిల్ ట్యాంకర్ అనూహ్యంగా దారి మళ్లింది. భారత్ వైపు అది వేగంగా ప్రయాణిస్తున్నది. ఇరన్ యుద్ధం వల్ల ఏర్పడిన ఇంధన సంక్షోభం నేపథ్యంలో రష్యా చమురు దిగుమ�
దేశంలో ఎల్పీజీ సంక్షోభం సోమవారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. రాజ్యసభలో అధికార, విపక్షాలు మధ్య మాటల యుద్ధం సాగింది. ‘ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే. ఇరాన్ యుద్ధంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడుత�