India-Bangladesh : తాజాగా బంగ్లాదేశ్కు ఇండియా 5,000 టన్నుల డీజిల్ సరఫరా చేసేందుకు సిద్ధమైంది. అది కూడా ఒక పక్క ఇరాన్ వార్ జరుగుతుండగా సరఫరా చేయడం విశేషం. గతంలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య చమురు సరఫరాపై ఒప్పందం కుదిరింది.
PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ప్రధాని మో�
Donald Trump: ఇరాన్తో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న దానిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూతో కలిసి ఆ అంశంలో పరస్పర నిర్ణయం తీసుకోనునట్లు ఆయన వెల్ల
ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, ఆయన కుమారుడు ముజ్తబా హొస్సేనీ ఖమేనీకి(,Mojtaba Hosseini Khamene) గాయాలైనట్లు ఇజ్రాయెల్ మీడియా వర్గాలు, భద్రతా అధికారులు వెల్లడించారు.
Iran War : ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచంపై చాలానే ఉంది. ముఖ్యంగా ఇండియాపై దీని ప్రభావాన్ని కాదనలేం. చమురు విషయంలో దేశానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు మాత్రం నిలిచిపోయాయి.
Iran War : ఏ రెండు దేశాల మధ్య యుద్ధమైనా.. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ఇరువైపులా భారీ నష్టం ఉంటుంది. అందులోనూ యుద్ధం కోసం భారీగా నిధులు ఖర్చు చేయాలి. యుద్ధాల కారణంగా కొన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి కూడా.
Pakistan | అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్ను కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతు�
‘సబ్మెరైన్తో శత్రు యుద్ధ నౌక ధ్వంసం..’ ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో ఇలాంటి దాడి గురించి విన్నాం. మళ్లీ ఇప్పుడు ఇరాన్-అమెరికా యుద్ధంలో కొన్ని దశాబ్దాల తర్వాత అగ్రరాజ్యం అలాంటి దాడి ఇరాన్ నౌకపై చేసిం�
అమెరికా- ఇజ్రాయెల్ దళాలు దేశవ్యాప్తంగా తీవ్ర దాడులను కొనసాగిస్తున్నందున ఇరాన్(Iran) అధికారులు దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Israel : బాంబుల ప్రభావం నుంచి తప్పించుకునేందుకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యేక బంకర్లు, షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. అయితే, భారతీయులకు అక్కడి బంకర్లు, షెల్టర్లలో ప్రవేశం కల్పించడం లేదని ప్రచారం ఊపందుకుంది.
ఆసియా బ్యాంకుల్లో గుబులు మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. పశ్చిమాసియాలో కల్లోలం సృష్టిస్తున్నది చూస్తూనే ఉన్నాం. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాలకు అప్పులిచ్చిన బ్యాంకుల్లో ఇప్పుడు భయాందోళనలు న�
PV Sindhu: పీవీ సింధు ఇంటికి వచ్చేసింది. సురక్షితంగా చేరుకున్నట్లు చెప్పింది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడేందుకు వెళ్లిన సింధు.. ఇరాన్ వార్ వల్ల దుబాయ్లో చిక్కుకున్నది. అయితే అక్కడ నుంచి ఇవాళ బెంగుళూరులోని �