చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్లు మనకు నిత్య జీవితంలో చాలా మందే తారసపడుతుంటారు. ఇక్కడ గుజరాత్ గ్రామస్తులు కూడా అదే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్న ఆకర్షణ, ఆదరణను చూ
ఇంగ్లండ్ లో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోరు సాధించడంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో పాటు కీలకంగా వ్యవహరించాడు టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. తొలి ఇన్నింగ్స్ లో అతడ�
ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీధికొకటిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్రికెట్ అకాడమీలపై భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ ను విక్రయించొద్దని.. పిల్ల
ప్రతిష్టాత్మక వింబూల్డన్-2022 నేటి (జూన్ 27) నుంచి యూకే వేదికగా ప్రారంభం కానుంది. దిగ్గజ ఆటగాళ్లు పోటీ పడుతున్న ఈ టోర్నీ.. వచ్చే నెల 10 వరకు సాగనుంది. అయితే టెన్నిస్ లో అతి పురాతనమైన ఈ టోర్నీకి భారత క్రికెట్ గతిని
ఐపీఎల్ లో అత్యంత ప్రాచుర్యం పొందిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత రెండు టైటిళ్లు నెగ్గిన జట్టుగా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) యాజమాన్యం తీరుపై పశ్చిమబెంగాల్ క్రీడా, యువజన సర్వ�
రాబోయే ఐదేండ్ల కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా ఆర్జించడం చూసి పాకిస్తాన్ క్రికెటర్లకు నిద్రపట్టడం లేదు. ఐపీఎల్ పై ఇష్టారీతిన మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు. 2023-27 కాలానికి గాను మీ�
నానాటికీ తన విలువను పెంచుకుంటూ పోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇటీవలే ముగిసిన మీడియా రైట్స్ ద్వారా ఏకంగా రూ. 48,390 కోట్లను ఆర్జించింది. అయితే ఇది ట్రైలరేనని.. తర్వాత సైకిల్ (2027-31) లో మీడియా హక్కుల ద్వారా
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడిత
గత నెలలో ముగిసిన ఐపీఎల్-15 లో తనదైన వేగంతో పాటు వైవిధ్యమైన బంతులు వేసి అందరి మన్ననలు పొందాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంతో బౌలింగ్ చేస్తున్న ఈ జమ్మూ కుర్
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యా�
‘క్రికెట్ ను ఐపీఎల్ నాశనం చేస్తుంది..’, ‘ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ఇందులో ఆడొద్దు..’, ‘ఐపీఎల్ కారణంగా మా క్రికెటర్లు సరిగా ఆడటం లేదు..’ అంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై త�
మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు పలు దిగ్గజ క్రీడా లీగ్ నిర్వాహకులలో ఆసక్తి రేపుతున్న IPL మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ హక్కులు ఎవరికీ దక్కాయో
IPL ప్రసారహక్కుల ద్వారా దండిగా ఆర్జిస్తున్న BCCI.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుత