టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ ల గైర్హాజరీలో భారత జట్టు పగ్గాలు చేపట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ లో వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురౌతున్నాడు. అయితే అతడు ఇలాగే ఆడిత
గత నెలలో ముగిసిన ఐపీఎల్-15 లో తనదైన వేగంతో పాటు వైవిధ్యమైన బంతులు వేసి అందరి మన్ననలు పొందాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. నిలకడగా గంటకు 150 కిలోమీటర్ల కంటే వేగంతో బౌలింగ్ చేస్తున్న ఈ జమ్మూ కుర్
ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా భారీగా ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు.. రాబోయే రోజుల్లో ఈ లీగ్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మ్యాచుల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు చేస్తున్నది. 74 మ్యా�
‘క్రికెట్ ను ఐపీఎల్ నాశనం చేస్తుంది..’, ‘ఐపీఎల్ వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ఇందులో ఆడొద్దు..’, ‘ఐపీఎల్ కారణంగా మా క్రికెటర్లు సరిగా ఆడటం లేదు..’ అంటూ వీలు చిక్కినప్పుడల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై త�
మూడు రోజులుగా ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు పలు దిగ్గజ క్రీడా లీగ్ నిర్వాహకులలో ఆసక్తి రేపుతున్న IPL మీడియా హక్కుల వేలం ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మూడు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ హక్కులు ఎవరికీ దక్కాయో
IPL ప్రసారహక్కుల ద్వారా దండిగా ఆర్జిస్తున్న BCCI.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు శుభవార్త చెప్పింది. వారి నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రకటించింది.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా 15 ఏండ్ల కాలంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL ) శిఖరాలకు చేరింది. క్రికెట్ ఆడని దేశాలలో ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బేస్ బాల్ లీగ్ లకు ఉండే క్రేజ్, విలువనూ దాటుకుని ముందుకు దూసుకెళ్లుత
బీసీసీఐతో పాటు భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. 2023-2027 కాలానికి గాను నాలుగు ప్యాకేజీలలోని ఎ (ఇండియాలో టీవీ హక్కులు), బ
ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల వేలం జోరుగా సాగుతున్నది. 2023-27 కాలానికి గానూ బీసీసీఐ వేలం ప్రక్ర�
IPL Media Rights | ఐపీఎల్ మీడియా హక్కుల (2023-27 కాలానికి) ద్వారా భారీగా ఆర్జించాలని భావిస్తున్న బీసీసీఐకి టెండర్ వేసిన సంస్థలు ఒక్కొక్కటిగా షాక్ ఇస్తున్నాయి. శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ బిడ్డింగ్ నుంచి ప్రముఖ రి�
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పరిది మరింత పెరగనున్నది. ఇప్పటికే రెండు నెలల సుదీర్ఘ షెడ్యూల్ లో 74 మ్యాచులాడుతున్న పది జట్లు.. రాబోయే సీజన్లలో మరిన్ని ఎక్కువ
హైదరాబాద్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ త్వరలోనే మరో భారీ డీల్ కుదుర్చుకోవడానికి సిద్ధమౌతున్నది. 2023-28 కాలానికి గాను ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి వేల కో
ఐపీఎల్లో వివాదాలేమీ కొత్తకాదు. కానీ తొలి సీజన్లోనే తన సహచర ఆటగాడు, టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ చెంప చెల్లుమనిపించడంతో హర్భజన్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఆ వివాదం కారణంగా భజ్జీ పలు మ్యాచులల
బీజేపీపై తరుచూ విమర్శలు చేసే ఆ పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టు నిఘా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు